వాహన ప్రియులు షోరూంలకు వెళ్లకుండా.. నచ్చిన కంపెనీ వాహనాలను కొనుగోలు చేసేలా.. వివిధ రకాల కంపెనీల వాహనాలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచుతూ ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బ�
నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా ఆటో షోలో సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒకే వేదికపై వివిధ కంపెనీల కార్లు, బైక్లు ఉంచడంతో నమస్తే
‘తెలంగాణ వచ్చాకే రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఓ వైపు ప్రజలను చైతన్యం చేసేలా వార్తలను ప్రచురించడం.. మరోవైపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొన�
నల్లగొండ నడిబొడ్డున బెంజ్.. ఆడీ.. వోల్వో వంటి లగ్జరీ కార్లు రయ్యురయ్యున చక్కర్లు కొట్టాయి. ఆరేడు లక్షల రూపాయల బైక్లు యువతను ఆకట్టుకున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే మోడల్స్ నుంచి లక్షల విలువ జేసే లగ
అత్యాధునిక ఫీచర్స్తో కలిగి ఉన్న హైఎండ్ హెహికల్స్ కోసం చూస్తున్నారా? బెంజ్, ఆడి, ఓల్వో వంటి వాహనాలను లైవ్లో చూసి వివరాలు తెలుసుకోవాలంటే హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిందేనా! అని మదన పడుతున్నారా? నచ్చిన వ�
హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన �
ఇన్నిరోజులూ మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన అత్యాధునిక కార్లు ఇప్పుడు ఓరుగల్లులో దర్శనమివ్వనున్నాయి. బ్రాండెడ్ కంపెనీల హైరేంజ్ కార్లు కొనాలనుకునేవారికి ఇక్కడే సువర్ణావకాశం రాబోతున్నది.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆదివారం ముగిసింది.
ఆటోషో అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చేది మహానగరాలు మాత్రమే. అలాంటిది నిజామాబాద్ వంటి నగరాలకు సైతం ఒకేచోటికి ఆటోమొబైల్ కంపెనీలను తీసుకురావడంపై స్థానిక ప్రజానీకం నుంచి మంచి స్పందన వస్తున్నది.
వాహన ప్రేమికుల కోసం నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో ఆటోషో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జడ్పీ దాదన్నగారి విఠల్రావు,
ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదాన వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించిన ఆటో ఎక్స్పో షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
నూతన ఫీచర్లతో కొత్తకొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాహ్వా అనేలా విభిన్న మోడళ్లతో కస్టమర్లను కనువిందు చేస్తున్నాయి. అయితే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే సమయంలో అన్ని షోరూములూ తిరిగి గందరగోళ�
తీరొక్క ఆటోమొబైల్ కంపెనీలను ఒక్కచోటకు చేర్చి నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.