తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమవంతు సాయమందించేందుకు ముందుకువచ్చారు. ఇటీవలే శ్రీలంకతో టీ20, వన్డే, టెస్టులు ఆడిన ఆసీస్ క్రికెటర్లు.. అక్కడి పరిస్థితులను �
Google | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ వెబ్సైట్తో పాటు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదంటూ యూజ
ఇటు మోదంఅటు ఖేదం భారీ ఆశలతో బర్మింగ్హామ్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. అంపైర్ల తప్పిదానికి మన జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆస్ట్�
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్లు ఆడేందుకు గాను అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు టీ20లు కరేబియన్ దీవుల్లో నిర్వహించగా.. మిగిలిన రెండు మ్యాచ్లను
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీలలో ఆస్ట్రేలియా మహిళా జట్టు సెమీస్కు చేరింది. ఇప్పటికే భారత్తో ఉత్కంఠగా ముగిసిన తొలి పోరులో గెలిచిన ఆసీస్.. బార్బడోస్నూ చిత్తుగా ఓడించింది. ఆదివా�
సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పెళ్లి చేసుకున్నాడు. బెకీ బోస్టన్ను అతను మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాలో పోస్టు చేశాడు. జస్ట్ మ్యారీడ్ అని తన ఫోట�
విదేశాల్లో విద్యనభ్యసించే భారతీయుల్లో ఎక్కువ మంది ఆలోచించేది అక్కడ ఉద్యోగాన్ని సంపాదించడం గురించే. చదువుతున్నప్పుడు, చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలన్న ఆకాంక్షతోనే చాలా మంది విదేశాల
పాంక్రియాటిక్ కణాల్లో ఇన్సులిన్ ఉత్పత్తి పునరుద్ధరణ ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ శాస్త్రవేత్తల కీలక ముందడుగు సిడ్నీ, జూలై 31: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న మధుమేహానికి సరికొ�
అందివచ్చిన అవకాశాన్ని మన అమ్మాయిలు చేజార్చుకున్నారు. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి కామన్వెల్త్ గేమ్స్లో ఘనంగా బోణీ కొట్టాలనుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠ �
ఆస్ట్రేలియా : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గా మాత ఆలయంలో మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహ
ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశంలో టీ20 లీగ్లు మొదలవుతున్నాయి. పెద్ద దేశాలన్నీ టెస్టు క్రికెట్పై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో వన్డే క్రికెట్ ప్రాధాన్యం రోజురోజుకూ పడిపోతూ వస్తోంది. తాజాగా ఇంగ్లండ్ స�
ఇంకా పూర్తిగా చీకటి కూడా పడలేదు. కానీ ఆ టౌన్లో ఆకాశం మాత్రం రంగు మారిపోయింది. పిక్ కలర్లో ధగధగ మెరిసిపోవడం మొదలైంది. అది చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఏలియన్స్ ఏమైనా తమ సిటీ మీద దాడి చేస్తున్నారా? అ
ఎన్నాళ్లకెన్నాళ్లకు! హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో సెప్టెంబర్ 20న మొహాలీలో త�