T20 World Cup 2022 | టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. లంకపై
Sydney zoo lions :ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న టారొంగా జూ ఎన్క్లోజర్ నుంచి అయిదు సింహాలు తప్పించుకున్నాయి. దాంట్లో ఒక సింహంతో పాటు నాలుగు పిల్లలు ఉన్నాయి. దీంతో జూ పరిసరాల్లో కాసేపు ఎమర్జెన్సీ ప్రకటించ
England batting:టీ20 వరల్డ్కప్లో ఇవాళ న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇంగ్లండ్కు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటా
సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు సెమీస్ దిశగా అడుగులు వేస్తున్నది. గ్రూప్-1లో భాగంగా సోమవారం జరిగిన పోరులో ఆసీస్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది.
T20 worldcup:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ జరిగిన గ్రూప్ వన్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 42 రన్స్ తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది. దీంతో ఆ గ్రూపులో రెండవ స్థానంలోకి వెళ్లింది ఆస్ట్రేలియా. 180 రన్స్ టార్గెట్
T20 worldcup:టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా విసిరిన180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ జట్టు తొలి అయిదు ఓవర్లలోనే అయిదు వికెట్లను కోల్పోయింది. టాపార్డర్ బ్యా�
Barry McCarthy: ఐర్లాండ్ ఫీల్డర్ బారీ మెక్కార్తి అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్ను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అతను బౌండరీ లైన్ వద్ద గాలిలో బంతిని పట్టి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున
Australia t20 worldcup:టీ20 వరల్డ్కప్లో ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ అత్యధికంగా 63 రన్స్ చేశాడు. తొలుత టాస్ గ�
Australia T20 worldcup:బ్రిస్బేన్: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఆ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 78 రన్స్ చేసింది. వార్నర్ మూ�
Virat Kohli | టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ భారత ఆటగాళ్లు ఓ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటున్న రూమ్కు సంబంధించిన వీడియో ఒకట�
Telugu paluku | ఆస్ట్రేలియాలో తెలుగు ప్రజల ఆదరణ చూరగొన్న తొలి తెలుగు ప్రవాస పత్రిక ‘తెలుగు పలుకు’ నాలుగో వసంతంలోకి ప్రవేశించింది. పూర్తిగా భారతదేశం వెలుపల ముద్రితమవుతున్న మొదటి మాస