Bush Crash: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. వెడ్డింగ్కు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన హంటర్ వ్యాలీలో జరిగింది.
Sunil Gavaskar: కోహ్లీ ఓ సాధారణ షాట్ ఆడాడు... ఆ షాట్ గురించి అతన్నే అడగండి అంటూ గవాస్కర్ గరం అయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ లైవ్ ఇంటర్వ్యూలో కోహ్లీ ఆట తీరును గవాస్కర్ తప్పుపట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియ
Shubman Gill: మ్యాచ్ ఫీజులో గిల్కు 115 శాతం ఫైన్ వేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో ఔటైన తీరుపై గిల్ ట్వీట్ చేశాడు. దాన్ని ఐసీసీ తప్పు పట్టింది. ఇక ఫైనల్లో స్లోగా బౌలింగ్ వేసిన ఇరు జట్లుకూ జరిమాన�
Sachin Tendulkar: ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్పిన్ బౌలర్ అశ్విన్. అతన్ని ఎందుకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తుది జట్టుకు ఎంపిక చేయలేదని సచిన్ టెండూల్కర్ ప్రశ్నించారు. నైపుణ్యం ఉన్న స్పిన
WTC Final | వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తన ముందుంచిన 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు తడబడుతోంది.
Oval Test match | లండన్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య WTC Final మ్యాచ్ జరుగుతున్న ఓవల్ మైదానంపై కూడా మబ్బులు కమ్ముకున్నాయి.
WTC final match | లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో భారత్ ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకు
Shikhar Dhawan | క్రికెటర్ శిఖర్ ధావన్ దాదాపు మూడేళ్ల తర్వాత తన కొడుకు జొరావర్ను కలుసుకోబోతున్నాడు. ఈ మేరకు అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్�
WTC Final: ఇవాళ ఉదయం రెండో బంతికే కేఎస్ భరత్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత రహానే, శార్దూల్ చేసిన పోరాటం అనిర్వచనీయం. కమ్మిన్స్, బోలాండ్, స్టార్క్ లాంటి పేస్ అటాక్ను ఆ ఇద్దరూ సపర్బ్గా ఆడేశారు. వేగ�
Ajinkya Rahane: టెస్టుల్లో 5వేల పరుగుల మైలురాయిని రహానే దాటేశాడు. ఆ మైల్స్టోన్ అందుకున్న 13వ ఇండియన్ బ్యాటర్గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లను రహానే ధీటుగా ఎదుర్కొంటున్నాడు.
Ajinkya Rahane: రహానే జోరు పెంచేశాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో వైపు ఇండియా స్కోర్ 200 దాటింది.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పైనల్లో భారత టాపార్డర్ తేలిపోయింది. నాణ్యమైన పేస్ను ఎదుర్కోలేక మనవాళ్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు పిండుకున్న చోట మనవాళ్లు ఒక్కో పర�