హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేదిక కాబోతున్నది. నవంబర్ 5వ తేదీన నెక్లెస్రోడ్లో ఐఏయూ 50కి.మీల ప్రపంచ చాంపియన్షిప్ జరుగనుంది. భారత్ తొలిసారి ఈ రేసుకు ఆతిథ్యమిస్తున్నది.
AUS vs ENG | యాషెస్ సిరీస్లో ఐదో టెస్టును ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్లో ఇంగ్లండ్దే పైచేయి అయ్యింది. ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో స్టోక్స్సేన విజయం సాధ�
కొన్ని రోజుల క్రితం తమ దేశ తీరంలో కనిపించిన వస్తువు భారత్కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ శకలం అయి ఉంటుందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ సోమవారం అభిప్రాయపడింది.
ఇంగ్లండ్తో యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తున్నది. 384 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వర్షం కారణంగా ఆదివరాం నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుం
Ashes Series : యాషెస్ సిరీస్ ఆఖరి టెస్టు(Ashes Last Test)లో దంచికొడుతున్న ఆస్ట్రేలియా(Australia)కు వరుణుడు అడ్డు తగిలాడు. నాలుగో రోజు తొలి సెషన్లోనూ ఇంగ్లండ్(England)ను ఆలౌట్ చేసిన పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్లో ధాటిగా ఆ�
ఆస్ట్రేలియాలోని (Australia) క్వీన్స్లాండ్లో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. సైనిక విన్యాసాల్లో భాగంగా క్వీన్స్లాండ్లోని (Queensland) హామిల్టన్ ద్వీపంలో (Hamilton Island) ఓ మిలిటరీ హెలికాప్టర్ (Milita
భారత మహిళల జట్టు కీలక ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.. హండ్రెడ్ టోర్నీలో నార్తెర్న్ సూపర్చార్జెస్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన హీథర్ గ్రాహం స్థానంలో 22 ఏండ్ల జెమీమా బరిలోకి దిగనుంద�
Joe Root : యాషెస్ సిరీస్(Ashes Series) ఆఖరి టెస్టు రెండో రోజు జో రూట్(Joe Root) అద్భుత ఫీలింగ్తో ఆకట్టుకున్నాడు. నమ్మశక్యంకాని క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. కెన్నింగ్టన్ ఓవల్(Kennington Oval)లో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్న�
Ashes Series : యాషెస్ సిరీస్లో కీలకమైన ఆఖరి టెస్టు కెన్నింగ్టన్ ఓవల్(Kennington Oval)లో జరుగుతోంది. ఈ సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానిం�
రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ‘విదేశీ విద్యానిధి’ పథకాన్ని అమలు చ�
IND vs Aus : వన్డే ప్రపంచ కప్లో ప్రధాన మ్యాచ్ల(ODI World Cup)కు ఆతిథ్యం దక్కించుకోలేకపోయిన హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో మరో కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా జట్టు.