AUSvIND: పరుగుల వేటలో కుప్పకూలిన ఆస్ట్రేలియా.. ఆఖరి రోజు ఇండియాకు 275 రన్స్ టార్గెట్ ఇచ్చింది. దీంతో బ్రిస్బేన్ టెస్టు చివరి రోజు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 89 రన్స్ చేసి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ప్రధాన పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా టీమ్ఇండియాతో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ �
Aus Vs Ind: ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది టీమిండియా. బ్రిస్బేన్ టెస్టులో నాలుగవ రోజు పలుమార్లు వర్లం వల్ల ఆటకు అంతరాయం కలిగినా.. ఆట ముగిసే సమయానికి ఇండియా 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో కీలమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా, భారత్ ఆసక్తికర పోరును వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. మూడో రోజు సోమవారం పలుమార్లు వర్షం అంతరాయం కల్గించడంతో పూర్తి ఆట సాధ్య�
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఆదిలోనే చుక్కెదురైంది. యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) తొలి ఓవర్ రెండో బాల్కే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్తో బ్యాటింగ్ ప్రారంభించిన జైస్వాల్.. మొదటి ఓవర్ ఫస
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Ind vs Aus) పటిష్ట స్థితిలో ఉన్నది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో విజృంభించగా, అలెక్స్ కేరీ
Ind vs Aus 3rd Test | పెట్టని కోటలాంటి గబ్బాపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తున్నది. తొలి రోజు ఆట వరుణుడిదైతే మలి రోజు భారత బౌలర్లను వీరబాదుడు బాదుతూ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. టాపార్డ�
IND Vs AUS | బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తున్నది. తొలిరోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్
AUSvIND: బ్రిస్బేన్ టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. దీంతో టీ బ్రేక్ తర్వాత ఆటను రద్దు చేశారు. ఫస్ట్ సెషన్లో 13.2 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 28 రన్స్ చేసింది. రెండో రోజు కనీసం 98 ఓవర్ల ఆట జరగనున్నది.
AUSvIND: బ్రిస్బేన్లో వర్షం కురుస్తోంది. టీ బ్రేక్ తర్వాత కూడా జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడవ టెస్టుకు అంతరాయం ఏర్పడింది.
IND vs AUS Gabba Test | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచిన నేపథ్యంలో మూడో టెస్టు కీలకం కాబోతున్నది. సిరీస్ విజేత�