బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)కు ప్రేక్షకులు వెల్లువలా కదిలొచ్చారు. ఐదు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్కు 3,50,700 (ఐదో రోజ�
Rohit Sharma: బాక్సింగ్ డే టెస్టు ఓటమి డిస్టర్బింగ్గా ఉందని రోహిత్ శర్మ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. వ్యక్తిగతంగా తన పర్ఫార్మెన్స్ అంచనా వేయాల్సి ఉందన్నాడు. గడిచిన ఆరు ఇన్�
Nitish's Father | భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఆస్ట్రేలియా (Australia) తో మెల్బోర్న్ (Melborne) టెస్టులో 8వ స్థానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ చేయడంతో ఆయన తండ్రి ముత్యాల రెడ్డి (Muthyala Reddy) ఎంతో ఎమోషనల్ అయ్యారు.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ మళ్లీ గాడిలో పడింది. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడిన టీమ్ఇండియా.. తొలిఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన స్కోర్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో టీమ్ఇండియ�
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 81బంతుల్లో జైస్వాల్ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో 9వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడతను.
AUSvIND: బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, ఆకాశ్, జడేజా, సుందర్ .. చెరో వికెట్ �
IND vs AUS 4th Test | ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది.
ఆస్ట్రేలియాతో కీలకమైన బాక్సింగ్ డే టెస్టుకు ముందు భారత్కు ఎదురుదెబ్బ. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్ రోహిత్శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ పిచ్లపై త్రోడౌన్ స్పెషలిస్టు దయానంద్ గరాన
Aus Vs Ind: 19 ఏళ్ల కుర్రాడు సామ్ కొంటాస్ను చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. 15 మంది సభ్యులను ఇవాళ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత్తో జరిగిన తొలి మూడు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ మెక్స్
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో ఒక చాప్టర్ ముగిసింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన మాయావి రవిచంద్రన్ అశ్విన్..అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు అనూహ్య వీడ్కోలు ప
IND vs AUS: వర్షం వల్ల మూడో టెస్టు డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా విసిరిన టార్గెట్ను చేజించేందుకు ఇండియా రెఢీగా ఉన్నా.. వరుణుడు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో బ్రిస్బేన్ మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించార�