జులై 17న బెంగళూర్లో జరిగే విపక్ష పార్టీల తదుపరి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరు కావాలని 24 పార్టీలకు ఆహ్వానం పంపారు.
ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణముప్పును తప్పించవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రంగ
కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వ�
సిరిసిల్లలో సినీ బృందం సందడి చేసింది. జిల్లాకేంద్రానికి చెందిన బీవైనగర్కు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో జిల్లాలోని మూరుమూల గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న ‘బలగం’ మూవీ ప్�
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
త్వరలో విడుదలవుతున్న తన సినిమా ‘లక్కీ లక్ష్మణ్'కు ఘన విజయం కట్టబెట్టాలని, ఇండస్ట్రీలో జిల్లా పేరు నిలబెడతానని బిగ్ బాస్ ఫేం, నటుడు సోహెల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ‘సోహెల్ హెల్ఫీ హ్యాం డ్స్ చారిటబ�
ఈ నెల 11న బెంగళూరుకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను భారీగా తీసుకురావాలని కాలేజీలను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై విమర్శలు రావడంతో ఆదేశాలను వెనక్కి తీసుకున్�
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగ
గంభీరావుపేటలో ఈ నెల 11న జరిగే కేజీ టూ పీజీ విద్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రావాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఒక అరుదైన సందర్భం.. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో మరో రాజకీయ పార్టీ నేతలు పాల్గొనడం.. పార్టీ కార్యాచరణను స్వాగతించడం నిజంగా అరుదైన సన్నివేశం. బుధవారం తెలంగాణ భవన్లో ఇలాంటి దృశ్యం ఆవిష్కారమైంది. తెలంగాణ ర
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటల
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కళాశాలను సందర్శించారు. ఎస్పీ ప్రవీణ్�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభా�
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) హైదరాబాద్కు తలమానికం లాంటి విద్యాసంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన బోధన, రిసెర్చ్ను అనుసరించే ఈ సంస్థలో చదువుకొనేందుకు దేశ, విదేశీ విద్యార్థులు క్యూ కడుతుంటారు.