నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కళాశాలను సందర్శించారు. ఎస్పీ ప్రవీణ్�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభా�
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) హైదరాబాద్కు తలమానికం లాంటి విద్యాసంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన బోధన, రిసెర్చ్ను అనుసరించే ఈ సంస్థలో చదువుకొనేందుకు దేశ, విదేశీ విద్యార్థులు క్యూ కడుతుంటారు.
పెండ్లి అయి పిల్లలు పుట్టాక స్త్రీకి భర్త, పిల్లలే సర్వస్వం. పిల్లల ఎదుగుదలలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ క్రమంలో ఎన్నో కలలను చంపుకొంటారు. గొప్పగా ఎదిగే అవకాశాలను సైతం వదులుకొంటారు. కానీ, వివాహమై ఇద్
ప్రపంచ మే డే దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కార్మిక శాఖ మంత్రి
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలో అతి పెద్దదైన శేరి లింగంపల్లి నియోజకవర్గం సర్వం సన్నద్ధమైం ది. గతేడాది నవంబర్ మాసంలో ఇదే నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగగా, తిరిగి ఆరు నెల
వాషింగ్టన్: ఒక జంట అమెరికా, కెనడా సరిహద్దులో పెండ్లి చేసుకున్నది. కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో ఉంటున్న కరెన్ మహోనీ, బ్రియాన్ రేకు 35 ఏండ్లుగా సాన్నిహిత్యం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం చే
మంత్రి ఐకే రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలు గురువారం జిల్లాలోని నార్నూర్ మండలం ఆయన స్వగ్రామమైన గుంజాలలో జరిగాయి.
న్యూఢిల్లీ: కర్నాటకలో ఓవైపు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. లాక్డౌన్ జూన్ 7 వరకు పొడిగించారు. అయినా జనాలు లాక్డౌన్కు మారో గోలి అంటున్నారు. బెళగావిలో ఆదివారం వందలాది మంది లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస�
పాట్నా: ఒక ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు ఆయన సోదరుడు హాజరయ్యారు. దీంతో విపక్షాలు దీనిపై అసెంబ్లీలో మండిపడ్డాయి. బీహార్ మంత్రి ముఖేష్ సహాని సోదరుడు, సంతోష్ కుమార్ సహాని శుక్రవారం వైశాలి జిల్లాలో