man attacks school girl with sword | ఒక వ్యక్తి స్కూల్ బాలికపై కత్తిలో దాడి చేశాడు. (man attacks school girl with sword ) అతడ్ని అదుపులోకి తీసుకున్న కొందరు పోలీసులకు అప్పగించారు. అయితే ఒక పోలీస్ నుంచి పిస్టల్ లాక్కున్న అతడు కాల్పులు జరిపి తప్పించ�
Stray Dogs Attacks Boy | బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి (Stray Dogs Attacks Boy). ఐదు కుక్కలు అతడ్ని చుట్టుముట్టి కరిచాయి. ఆ చిన్నారి భయంతో అరవడంతో స్థానికులు వెంటనే స్పందించారు. చేతికి అందిన వస్తువులను కుక్కల మీదకు విసిరి వాటి బార�
Uber driver attacks woman | ఒక మహిళ బుక్ చేసిన క్యాబ్కు బదులు పొరపాటున మరో క్యాబ్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళతోపాటు ఆమె కుమారుడిపై దాడి చేశాడు (Uber driver attacks woman). ఫిర్యాదు అందుకున్న పోలీసులు �
దేశ రాజధాని ఢిల్లీలోని గీతా కాలనీలో స్కూటర్పై వెళుతున్న తల్లీకొడుకుపై ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో బాధితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మ�
బీహార్ సీఎం నితీశ్ మార్నింగ్ వాకింగ్ సందర్భంగా సెక్యూరిటీ వైఫల్యం చోటుచేసుకుంది. బైక్పై వచ్చిన వ్యక్తులు ఆయనను ఢీకొనబోయారు. గురువారం ఉదయం 7 గంటలకు నితీశ్ మార్నింగ్ వాక్ చేస్తూ అన్నే మార్గ్ నుం�
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జాలో ఉన్నతవర్గానికి చెందిన కొందరు యువకులు ఓ దళిత కుటుంబంపై కర్రలతో దాడి చేశారు.
కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలతో పాటు పెద్దలపైనా దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతుండగా తాజాగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై పంది దాడి చేసింది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఉన్న జెనిన్పై ఇజ్రాయెల్ సైనికులు దాడిచేశారు. దీంతో 10 మంది మరణించగా, పలువురు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా, దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్యప్రదేశ్లో గ్రామపంచాయతీలో ఓ దళితుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్�
శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దాడులు చేయండి అంటూ వాట్సాప్ వేదికగా తమ కుట్రబుద్ధిని చాటుకున్నాడో బీజేపీ ప్రజాప్రతినిధి. తెలంగాణలో పోలీసులపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూరాబాద్ బ
జాతీయ పార్టీ అది.. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలో, రాష్ర్టాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి విధ్వంసానికి పాల్పడింది.. బీజేపీ. బీజేపీ నేతలు బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం ప్రవర్తి
మద్యం మత్తులో ఓ కుటుంబంపై హత్యాయత్నం చేయడమే కాకుండా పోలీసులపైనే దుర్భాషలాడుతూ కొట్టేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా పోలీసులే తనను గాయపర్చారని నిందితుడు ఆరోపణలు గుప్పిస్తుండటం చర్చనీయాంశంగా మారింద�