సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు.
స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్ విధించింది. శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి అల్లు అర్జున్పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు �
మీడియాపై సినీనటుడు మోహన్బాబు (Mohan Babu) దాడి కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్బాబు దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Villagers Attacks Cops | పలు నేర కేసులున్న రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అక్కడకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. (Villagers Attacks Cops) ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడ�
Gunmen attack vehicles In Pakistan | ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు దాడి చేశారు. సాయుధులైన వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 38 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు.
Manipur CM | మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని సీఎం ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై శనివారం దుండగులు దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో సీఎం బీరెన్ సింగ్ ఆఫీసులు సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.
Protesters Attack Ministers Houses | కిడ్నాప్కు గురైన మహిళలు, పిల్లల హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై జనం దాడి చేశారు. న్యాయం కోసం డిమాండ్ చేశారు. కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణతో రగులుతున్న మణిపూర్లో
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి. ప్రతి రోజు మహిళలు, బాలికపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్లో (Medak) యువతిపై ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. తనను ప్రేమించడం లేదని ప్రభుత్వ డిగ్
Israel's attack on Iran | ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్కు చూపాలని పిలుపునిచ్చారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచన�
గత అక్టోబర్ 7 నాటి దాడికి ముందు 9/11 తరహా దాడిని ఇజ్రాయెల్పై చేయాలని హమాస్ కుట్ర పన్నిన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను హమాస్ కమాండ్ సెం టర్ నుంచి
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (Exhibition Grounds) ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవార�
Nagarkurnool | కడుపునొప్పితో బాధపడుతున్న తన తల్లిని కూతురు ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించగా.. బిల్లు విషయంలో మాటామాటా పెరిగి.. దాడికి(Assaulted)కారణమైన సంఘటన నాగర్కర్నూల్ (Nagarkurnool )జిల్లాలో చోటు చేసుకున్నది.