నగరంలో వివిధ బ్యాంకుల ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో సరికొత్త మోసం వెలుగుచూస్తోంది. కస్టమర్లు డ్రా చేసే డబ్బు బయటకు రాకుండా ప్యానల్ యాక్సెస్లో ఇరుక్కునేలా టేప్ అంటించి.. కస్టమర్లు బయటకు వెళ్లాక
ATMs : రెండు మూడు రోజులు పాటు ఏటీఎంలను మూసివేయనున్నట్లు వాట్సాప్లో మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ వార్తలపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే యధావిధిగా ఏటీఎంలను ఆపరేట్ చేస్తార
EPFO | ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్ పేమె ంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వా రా డబ్బును విత్డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగ ం సిద్
బ్యాంకు లు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రతి ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డును నియమించాలని, సీసీ కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్
దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్వర్క్లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
భారత్.. మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణల సగటు రూ.1.43 కోట్లుగా ఉన్నదని ప్రముఖ క్యాష్ లాజిస్టిక్�
ద్వీప దేశం క్యూబాలో నగదు సంక్షోభం ఏర్పడింది. రోజువారీ కార్యకలాపాలకు సైతం నగదు లభించకపోవడంతో ఆదివారం దేశంలోని పలు ప్రాంతాల్లో నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు పౌరులు బారులు తీరారు.
బ్యాంకు ఖాతాదారుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చిన ఏటీఎంల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. 24 గంటలపాటు డబ్బులు విత్డ్రాచేసుకోవడంతోపాటు జమచేసే వీలుకూడా ఉండడంతో వీటికి ఆదరణ పెరిగింది. చిన్నమొత్తాల ట
సాధారణంగా బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బును డ్రా చేసుకునేందుకు పట్టణాల్లో అక్కడక్కడా ఏటీఎంలు ఉండడం తెలిసిందే. కానీ, చాయ్ ప్రియులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చాయ్ ఏటీఎం కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులోక
ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేయాల్సిన క్యాష్ కస్టోడియన్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరి నేరాలు ఆయా సంబంధితన సంస్థల అంతర్గత ఆడిటింగ్లో వెలుగు చూస్తున్నాయి. దీంతో క్యాష్ మేనేజ్మెంట్ సంస�
Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్ఆపరేటబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయిల్ (ఐసీసీడబ్ల్యూ)ను ప్రారం
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి రైతుబంధు సాయం అందిస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది. పెట్టుబడికి రంది లేకపోవడంతో అన్నదాతలు ఉత్సాహంగా యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయా