రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సిబ్బందికి సూచించారు. శనివారం ఆత్మకూర్.ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశ�
ఈ నెల 28న సూర్యాపేట జూనియర్ కళాశాలలో జరిగే గీతన్నల రణభేరి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉయ్యాల నగేశ్ కోరారు. శనివారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన గిలకత్తుల ప్రవీణ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు.
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సూర్యాపేట జిల్లా సహాయ సంచాలకుడు డాక్టర్ బి.వెంకన్న అన్నారు. శనివారం ఆత్మకూరు.ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో చ�
పట్టపగలు గ్రామం నడిబొడ్డు నుండి నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. కింద పడిన మహిళ గొంతును కత్తితో కోసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మ�
యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతు�
సూర్యాపేట జిల్లాలో (Suryapet) విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు ఎస్లో కురిసన వానాలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీ�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివి ఉన్నత శిఖరాలు అదిరోహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసాలో భాగంగా బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలి
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భీమ్సింగ్ అన్నారు. బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కశాశాలను ఆయన సందర్శించి మాట్లా�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచి వాటిని బతికించాలని సూర్యాపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. శుక్రవారం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలన
నెలల తరబడి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం అందాల పోటీలకు మాత్రం వేల కోట్లు ఖర్చు పెడుతుందని అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ కార్యదర�
అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లివ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటినాయక్ తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రోడ్డుపై ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో దాదాపు రూ.3 లక్షలు కేటాయించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ జిమ్ము ఇంతవరకు వినియోగంలోకి రాలేదు.