యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతు�
సూర్యాపేట జిల్లాలో (Suryapet) విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు ఎస్లో కురిసన వానాలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీ�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివి ఉన్నత శిఖరాలు అదిరోహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసాలో భాగంగా బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలి
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భీమ్సింగ్ అన్నారు. బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కశాశాలను ఆయన సందర్శించి మాట్లా�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచి వాటిని బతికించాలని సూర్యాపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. శుక్రవారం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలన
నెలల తరబడి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం అందాల పోటీలకు మాత్రం వేల కోట్లు ఖర్చు పెడుతుందని అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ కార్యదర�
అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లివ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటినాయక్ తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రోడ్డుపై ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో దాదాపు రూ.3 లక్షలు కేటాయించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ జిమ్ము ఇంతవరకు వినియోగంలోకి రాలేదు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం శెట్టిగూడెం గ్రామానికి చెందిన రైతు బీరెల్లి రామిరెడ్డి ఐదు ఎకరాల్లో ఆయిల్పామ్ తోట సాగు చేస్తున్నాడు. తోట నీటి కొరతను ఎదుర్కొంటుండంతో వేల రూపాయలు ఖర్చు చేస్త
ఆ కుటుంబంలో ప్రాథమిక విద్యను కూడా ఎవరూ పూర్తి చేయలేదు. చదువుకునే వారికి సరైన చేయూతనిచ్చే వారు లేరు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించి ఒకటి కాదు, రెండు కాదు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు �
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏపూరు శుభసముద్రం చెరువు తూమును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీరు గడిచిన ఐదు రోజులుగా వృథాగా పోతుంది.
బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి ప్రచార గడువు ముగిసే మే 11 వరకు రోజువారీ షెడ్యూల్కు తుది రూపం ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసించింది.
Suryapet | సూర్యాపేట జిల్లాలోని (Suryapet) ఆత్మకూరు (ఎస్) మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని నశింపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి