పంటల సాగులో మొదటిగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూర్ రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించి
క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల వైద్యాధికారిని డాక్టర్ రమ్య అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ పాతర్లపాడు గ్రామం నందు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్ర�
మట్టి నమూనా పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు తమ పంటలకు ఎరువులు వేసుకోవాలని ఆత్మకూర్.ఎస్ ఏఓ దివ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార �
ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తళాపురం గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న కోళ్ల షెడ్డు నిర్మాణాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్, చుట్టుపక్కల రైతులు అడ్డుకున్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని ఆత్మకూరు.ఎస్ ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా గురువారం మండల వ్యాప్తంగా..
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మకూర్.ఎస్ భవనంలో శంకరా కంటి ఆస్పత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో దాదాపు 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో..
ఆత్మకూర్.ఎస్ మండలం దాచారం టీజీ మోడల్ స్కూల్ అండ్ కేజీబీవీ స్కూల్ అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనగా నిర్వహించారు. ఈ సందర్భంగా..
ఆత్మకూర్.ఎస్ మండలంలోని నెమ్మికల్ సంత వేలం పాటను రద్దు చేసి పాటదారుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బూడిగే సైదులు, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి, నాగరాజు డిమాండ్ చేశారు. నెమ్మికల్ గ్రామ పంచాయతీ సంత వే�
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం గట్టికల్లు గ్రామంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న, స
గత నెల 30, 31న రెండు రోజుల పాటు జరిగిన సూర్యాపేట జిల్లా బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో సైన్స్ సుస్థిర వ్యవసాయం జూనియర్ విభాగంలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల ఆత్మకూర్.ఎస్ విద్యార్థులు..
ఆత్మకూరు.ఎస్ మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బత్తుల రాజేంద్ర ప్రసాద్ ప్రారం�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్తో ఈ నెల 29వ తేదీన నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాద�
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలంలోని ఏపూరు గ్రామంలో గత రెండు రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయ భూముల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్నారు. శనివారం రాత్రి వెంకటాపురం శివారులోని
సవరణలు, సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని పీవైఎల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య అన్నారు. బుధవారం ఆత్మకూర్.