Central Budget : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు.
Akhilesh Yadav | దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యపై ఈ నెల 21న నిరాహార దీక్ష చేపట్టి ఆసుపత్రి పాలైన ఆప్ మంత్రి అతిషిని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎల్ఎన్జ�
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ విమర్శలు గుప్పించారు.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆ రాష్ట్ర జల మంత్రి ఆతిశీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. కాగా దీక్షను చేపట్టిన చోట కొంతమంది కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో క
Water Crisis : దేశ రాజధాని వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి సంక్షోభంతో గత కొద్ది వారాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను కేంద్రం చక్కదిద్దాలని కోరుతూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి శుక్�
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా రూ. 1000 నగదు అందిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు మంగళవారం చేపట్టిన నిరసనలపై ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి స్పందించారు.
Delhi Minister | బీజేపీ నేతల తీరుపై ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలు నీటి కొరతతో అల్లాడుతుంటే.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తూ బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్�
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 29న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్�
Lok Sabha Elections | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి అతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపాలని పోలీసులను ఆయన ఆదేశిం�
Atishi | జూన్ 4న ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలిచి కేంద్రంలో అధికారం చేపడుతుందని, ఆ తర్వాత బీజేపీ నాయకులు జైలుకు వెళతారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి (Delhi Minister) అతిశీ (Atishi) అన్నారు.
Atishi | అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై ఢిల్లీ మంత్రి అతిశీ (Atishi) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతి మలివాల్ ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్నారని ఆరోపించారు.
Atishi | కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తీహార్ జైలు నుంచి బయటికి రావడాన్ని బీజేపీ ఓర్వలేకపోతున్నదని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్కు చెడ్డపేరు తేవడం కోసం బీజేపీ రకరక
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని సుమారు 50 పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి.