జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో షాట్పుటర్ తజిందర్పాల్సింగ్ తూర్ పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల షాట్ఫుట్లో తజిందర్పాల్ ఇనుపగుండును 20.38మీటర్ల దూరం
ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. 7 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించిన భారత్.. 29 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.
21వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా.. జావెలిన్ త్రోలో 70.29 మీటర్లు విసిరిన దీపాన్షు శర్మ స్వర్ణం గెలవగా 70.03 మీటర్�
యువ అథ్లెట్ మణికంఠ 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ హీట్స్లో మణికంఠ 10.23 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు.
కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో శనివారం 9వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు, 66 �
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జేఎన్ఎస్లో తెలంగాణ 9వ ఫెడరేషన్ కప్ అండర్-20 జూనియర్ �
పటియాలా (పంజాబ్) వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా ఇంటర్ సాయ్(భారత క్రీడా ప్రాధికార సంస్థ) అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మనోళ్లు అదరగొట్టారు. శుక్రవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో యువ అథ్లెట్లు పతకాలు కొ�
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ఓయూ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గురుకుల విద్యార్థి అగసర నందిని హ్యాట్రిక్ స్వర్ణాలతో సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేస
తండ్రికి తగ్గ తనయ అని నిరూపించుకుంది కృతిక. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు గారాలపట్టి కృతిక అథ్లెటిక్స్లో అదరగొడుతున్నది.
తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి అంతర్జాతీయ వేదికపై మరోమారు తళుక్కుమంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఓషియానా గేమ్స్లో పసిడి పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసు�
పారా అథ్లెట్ను అభినందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ ఇండియన్ ఓపెన్ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ లోకేశ్వరి పత�