No shortage of fuel | దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని భారతీయ చమురు కంపెనీలు తెలిపాయి. దీని గురించి జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఎల్పీజీ నిల్వలు పుష్కలంగా �
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆపదొస్తే ప్రభు త్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో రెండురోజుల కిందట కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇ
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగుల కు న్యాయం జరిగేలా విధంగా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగుల మాదిరిగా తమకు పేస్కేల్ను అమలు చేయాలని కోరుతూ ఆ సంఘ�
ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింత
తక్కువ ఆదాయ వర్గాల వారికి నాణ్యమైన బడులు అందుబాటులో లేకపోవడం స్మితా దేవ్రాను
ఆవేదనకు గురిచేసింది. వ్యవస్థను, కుటుంబాన్ని మార్చగలిగే శక్తి ఒక్క చదువుకే ఉంది. అంతేకాదు, తన బిడ్డకు అందుతున్న చదువు నాణ్యమ�
భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వ�
మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి అలయాభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. ఆలయ ప్రాంగణంలో డీఎంఎఫ్టీ పథకం కింద రూ. 2కోట్లతో చేపట్ట�
కవ్వాల్ అభయారణ్యాన్ని విడిచి మైదాన ప్రాంతానికి తరలివెళ్లే గిరిజనులకు అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని రాం
పాలమూరు-రంగారెడ్డిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి.. జిల్లాలోనాలుగు లక్షల ఎకరాల్లో నీరు పారించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కల�
ప్రకృతి విపత్తుతో బీర్పూర్, ధర్మపురి మండలాలకు భారీ నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జగిత్య�
వర్షాలతో ఆందోళన వద్దు.. అండగా మేమున్నామని వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని.. మ�