గోల్నాక సెక్షన్లోని ఓ ఇంట్లో మీటర్ రీడింగ్ తీయడానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వచ్చాడు. మీటర్ మార్చుకోవాలంటూ సూచించాడు. ఆ తర్వాత డిజిటల్ మీటర్ తెచ్చిపెట్టాడు. ఇందుకోసం తనకు రూ.1200 ఫోన్పే చేయాలని అడి�
ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని డాకు తండాకు చెందిన కరంటోతు తులసీరామ్, సాలీ దంపతుల కుమారుడు కరంటోతు రమేశ్ నాయక్ ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో భారత రక్షణ రంగం నేవీలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
TGPSC | అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాల తుది ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఎంపికైన వారి ప్రివిజినల్ లిస్ట్ను వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్
ఏప్రిల్కు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డి విజనల్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ (సబ్ డివిజన్, డివిజన్, సరిల్) పూర్తి చేసిన పని, అన్ని రకాల పనులపై సాధించిన
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన జనరల్ ర్యాకింగ్ జాబితా (జీఆర్�
జెన్కోలో 399 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు కాగా, మరో 60 కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. లిమిటెడ్ రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్ పద్ధతి
మధ్యప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేసే హేమ మీనా జీతం రూ.30 వేలు. అవినీతి ఆరోపణలపై భోపాల్ జిల్లా బిల్ఖిరియాలోని మీనా నివాసంతో పాటు మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించ�
ప్రతిభనే నమ్ముకున్నారు.. రేయింవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు.. సిలబస్ను ఔపోసన పట్టారు.. పరీక్షలు రాశారు.. మెరిట్ సాధించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా కొలువుదీరారు.. �
లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర విద్యుత్తు ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర మండలం చీర్యాల్లో కాంట్రాక్టర్ బాల్నర్సింహ 63 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ బిగించాడు.