లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర విద్యుత్తు ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర మండలం చీర్యాల్లో కాంట్రాక్టర్ బాల్నర్సింహ 63 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ బిగించాడు.
TSSPDCL | విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ (TS SPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈసీఐఎల్| ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావా