బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల మేర ఆస్తులను
పలు కేసుల్లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. జాక్వెలిన్కు చెందిన రూ 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. �
ఎంఎల్ఎం స్కామ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ 757.77 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది.
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీంకు చెందిన ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అటాచ్ చేసినట్టు సమాచారం. నయీం బినామీలుగా ఉన్న వారిపై ఉన్న ఆస్తులను ఇప్పటికే గుర్తించిన ఐటీ అధికారులు, సోమవారం మొత్తం రూ.150
విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్ల�
రుణ యాప్ల ద్వారా ప్రజలను వేధించిన వ్యవహారంలో పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జప్తుచేసిన రూ.15 కోట్లను విడుదల చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఎన్ఫోర్�
భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
CM Nitish kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish kumar) కంటే అతని కొడుకు ఐదింతల ధనవంతుడు. అవును ప్రభుత్వ గణాంకాలు ఇవే పేర్కొంటున్నాయి. డిసెంబర్ 31న సీఎం సహా మంత్రులు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను
న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ స్వల్పంగా పెరిగింది. ప్రధాని వెబ్సైట్లో తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది రూ 2.85 కోట్లుగా ఉన్న ప్రధాని నికర సంపద రూ 22 లక్ష
ఆ భావజాలం ఎక్కడికి పోయింది.? తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
మేడమ్ నమస్తే. మా అమ్మానాన్నలకు మేమిద్దరం కూతుళ్లమే. మమ్మల్ని చాలా మమకారంతో పెంచారు, చదివించారు. కానీ, నేనొక అబ్బాయిని ప్రేమించాను. అందుకు, అమ్మానాన్నలు అభ్యంతర పెట్టారు. వాళ్లను ఎదిరించి బయటికి వచ్చేశాన�
విచారణకు పీఏపీఎస్ అధ్యక్షుడి డిమాండ్ కొత్తపల్లిలో సెల్టవర్ ఎక్కి నిరసన హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని, ఐటీ దాడులు చేయాలని ప్రజా ఆరోగ్య పరిరక్
తిరువనంతపురం: సంపూర్ణ అక్షరాస్యతకు పెట్టింది పేరు ఆ రాష్ట్రం.. అలాగే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరొందింది కూడా.. ఆ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు.. అదే కేరళ.. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్ల�