Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆరు కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. పాట్నా, ఢిల్లీలో ఉన్న లాలూ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఈడీ ఈ చర్యలకు పాల్పడింది.
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. తక్షణమే సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఐఎల్ఐసీ) ఆస్తులతోపాటు దానికి చెందిన దాదాపు 2 లక్షల పాలసీల బాధ్యతను తీసుకోవాలంటూ శుక్రవారం ఎస్బీఐ లైఫ్ ఇన్�
Personal Finance tips | డబ్బుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న ఈ రోజుల్లో ఆస్తులు పిల్లలకు ధారపోయడం శేష జీవితాన్ని రిస్క్లో పెట్టినట్టే అవుతుంది. వారి కోసం కూడబెట్టడం న్యాయం. కానీ, వారి పేరిటే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు.
YS Viveka | వైఎస్ వివేకానంద(YS Viveka Murder) హత్య కేసుపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి(Property) కోసం వివేకా హత్య జరగలేదని పేర్కొన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరానికి శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శారద మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరం భార్య నళినీ చిదంబరం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Partha Chatterjee: బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీకి చెందిన సుమారు 48 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో మాజీ మంత్రి పార్ధా ఛట�
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది.
మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి దళితబంధు కింద లబ్ధిచేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సెంటు భూమి కూడా లేకపోవడంతో దళితబంధు పథకాన్ని మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేస్తున్న ఆస్తుల జియో ట్యాగింగ్ విధానం సత్ఫలితాలను ఇస్తున్నది. ఆస్తి పన్నుపై పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతున్నది. తప్పుడు వివరాలు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచార�
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏటా తమ ఆస్తులను వెల్లడించాలంటూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఉపాధ్యాయులు తమ ఆస్తులను వెల్లడించడంతో పాటు చర, స్థిర ఆస్తుల క్రయ, విక