Madhavi Latha | హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి (Hyderabad BJP Candidate) కొంపెల్ల మాధవీలత (Madhavi Latha) తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.
Raj Kundra: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సుమారు వంద కోట్ల వరకు సీజ్ చేశారు. బిట్కాయిన్ ఫ్రాడ్ కేసులో ఆ ఆస్తుల్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు.
Sonia Gandhi | కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆస్తుల విలువ రూ.12 కోట్లు. ఆమెకు సొంత కారు లేదు. తొలిసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియా గాంధీ తన ఆస్తులు, ఇతర వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న
దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (ఏయూఎం) తొలిసారిగా రూ.50 లక్షల కోట్ల మార్క్ను దాటాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. నవంబర్లో ఫండ్స్ ఏయూఎం రూ.49.04 కోట్లు. ఫండ్స్ నిర్వహి�
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆరు కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. పాట్నా, ఢిల్లీలో ఉన్న లాలూ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఈడీ ఈ చర్యలకు పాల్పడింది.
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. తక్షణమే సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఐఎల్ఐసీ) ఆస్తులతోపాటు దానికి చెందిన దాదాపు 2 లక్షల పాలసీల బాధ్యతను తీసుకోవాలంటూ శుక్రవారం ఎస్బీఐ లైఫ్ ఇన్�
Personal Finance tips | డబ్బుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న ఈ రోజుల్లో ఆస్తులు పిల్లలకు ధారపోయడం శేష జీవితాన్ని రిస్క్లో పెట్టినట్టే అవుతుంది. వారి కోసం కూడబెట్టడం న్యాయం. కానీ, వారి పేరిటే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు.
YS Viveka | వైఎస్ వివేకానంద(YS Viveka Murder) హత్య కేసుపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి(Property) కోసం వివేకా హత్య జరగలేదని పేర్కొన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరానికి శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శారద మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరం భార్య నళినీ చిదంబరం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Partha Chatterjee: బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీకి చెందిన సుమారు 48 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో మాజీ మంత్రి పార్ధా ఛట�