హైదరాబాద్ : సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేద�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. 20 వ తేదీ నుంచి వారం పాటు ఈ సమావేశాలు జరిపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దాదాపు 7రోజులు, 35 గంటల పాటు కొనసాగిన సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులపై ప్రభుత్వం చర్చలు జరిపింది. ముఖ్యమంత�
అమరావతి : అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. కావాలంటే సభా రికార్డులను పరిశీలించుకోవచ్చని ఆయన స�
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26వరకు కొనసాగించాలని గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీర్మానించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్
బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారం మార్చిలోపు రాష్ట్రమంతటా దళితబంధు నియోజకవర్గానికి 100 కుటుంబాలకు వర్తింపు కొన్ని మండలాలకు నేనే వస్తా.. పథకాన్ని వివరిస్తా వారం రోజుల్లో 4 మండలాలకు ని
దళితబంధుపై రాజకీయం తగదు చర్చలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం దళితబంధు అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం శాసనసభలో దళితబంధు�
పాజిటివ్ వృద్ధిరేటు నమోదు తెలంగాణలోనే మండలిలో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ వృద్ధిరేటును నమోదు చేసిందని ఆర్థికమంత్రి హరీశ్�
వేలకోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శాసనసభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదారాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని ఎస్సీ �
మండలిలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించి రాష్ట్రంలో పచ్చదనం మరింత పెంపొందించాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితనిధి