బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారం మార్చిలోపు రాష్ట్రమంతటా దళితబంధు నియోజకవర్గానికి 100 కుటుంబాలకు వర్తింపు కొన్ని మండలాలకు నేనే వస్తా.. పథకాన్ని వివరిస్తా వారం రోజుల్లో 4 మండలాలకు ని
దళితబంధుపై రాజకీయం తగదు చర్చలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం దళితబంధు అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం శాసనసభలో దళితబంధు�
పాజిటివ్ వృద్ధిరేటు నమోదు తెలంగాణలోనే మండలిలో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ వృద్ధిరేటును నమోదు చేసిందని ఆర్థికమంత్రి హరీశ్�
వేలకోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శాసనసభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదారాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని ఎస్సీ �
మండలిలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించి రాష్ట్రంలో పచ్చదనం మరింత పెంపొందించాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితనిధి
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లో నట్రాజ్నగర్-బోరబండ రోడ్డు విస్తరణ పను లను తక్షణమే చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో సోమ�
అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇద�
నేడు అసెంబ్లీలో చర్చహైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమం, హైదరాబాద్ పాతబస్తీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం అసెంబ్లీలో చర్చించనున్నారు. ప్రశ్న�
పరిగి టౌన్ : డబుల్ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి అసెంబ్లీలో సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. 2014లో ముఖ్యమంత్రి మండల కేంద్రాల నుంచి నియోజకవర్గాలకు డబ�
తాండూరు : తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు కందిపంటనే సాగు చే
షాద్నగర్ : వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంపై రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు సంతోషంగా ఉన్నారని, ఇందులో భాగంగానే పాడి రైతులు వినియోగించే చాప్ కట్టర్ యంత్రాలకు ఉచితంగా విద్యుత్ను అందించే
అసెంబ్లీలో ప్రస్తావనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల, తదితర గ్రామాలల్లో ఉమ్మడి రాష్ర్ట ప్రభ�
మంత్రి ఎర్రబెల్లి | పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత విస్తృతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్పై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ