బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లో నట్రాజ్నగర్-బోరబండ రోడ్డు విస్తరణ పను లను తక్షణమే చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో సోమ�
అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇద�
నేడు అసెంబ్లీలో చర్చహైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమం, హైదరాబాద్ పాతబస్తీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం అసెంబ్లీలో చర్చించనున్నారు. ప్రశ్న�
పరిగి టౌన్ : డబుల్ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి అసెంబ్లీలో సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. 2014లో ముఖ్యమంత్రి మండల కేంద్రాల నుంచి నియోజకవర్గాలకు డబ�
తాండూరు : తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు కందిపంటనే సాగు చే
షాద్నగర్ : వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంపై రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు సంతోషంగా ఉన్నారని, ఇందులో భాగంగానే పాడి రైతులు వినియోగించే చాప్ కట్టర్ యంత్రాలకు ఉచితంగా విద్యుత్ను అందించే
అసెంబ్లీలో ప్రస్తావనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల, తదితర గ్రామాలల్లో ఉమ్మడి రాష్ర్ట ప్రభ�
మంత్రి ఎర్రబెల్లి | పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత విస్తృతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్పై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మ
మంత్రి జగదీశ్ రెడ్డి | వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం సులభమేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే దీనికోసం నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు
TS Assembly | మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్�
CM KCR | కొత్త రాష్ట్రం అయినప్పటికీ నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. బీఏసీ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగా
Assembly Session | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. శాసన సభలోని స్పీకర్ చాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.