Assembly sessions | ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచ
కర్ణాటక చరిత్రలో మొదటి సారిగా విపక్ష నేతలు లేకుండా సోమవారం శాసన సభ, శాసన మండలి సమావేశాలు మొదలయ్యాయి. ఆదివారం విపక్ష నేతలు, చీఫ్ విప్ల ఎంపిక జరగాల్సి ఉన్నా ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చటంలో తలమునకలైన క�
ts assembly | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని
TS Assembly | శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనున్నది. మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనా�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. 2022, సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి �
ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు బీఏసీ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది.
హైదరాబాద్ : సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేద�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. 20 వ తేదీ నుంచి వారం పాటు ఈ సమావేశాలు జరిపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దాదాపు 7రోజులు, 35 గంటల పాటు కొనసాగిన సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులపై ప్రభుత్వం చర్చలు జరిపింది. ముఖ్యమంత�
అమరావతి : అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. కావాలంటే సభా రికార్డులను పరిశీలించుకోవచ్చని ఆయన స�
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26వరకు కొనసాగించాలని గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీర్మానించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్