గురుకులాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గురుకులాల ఘటనలపై, రైతులపై సర్క�
ఫార్ములా-ఈ రేస్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. క్లియరెన్స్ను ఒకటిరెండు రోజుల్లో ఏసీబీకి పంపుతారని పేర్కొన్నారు.
‘పొద్దుగాళ్ల శాసనసభ.. సాయంత్రం విగ్రహావిష్కరణ సభ.. ఒక్కరోజే రెండు సభలు పెట్టుడు ఏందో అర్థమైతలేదు’ అసెంబ్లీలో ఓ మంత్రి నిట్టూర్పు ఇది. సోమవారం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పెండింగ్ బిల్లులు చెల్లించేలా అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11న ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను యథావిధిగా కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
అన్నదాతకు తక్షణమే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో ఆదివారం ఆయిల్పామ్ రై�
TS Cabinet | సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బ�
బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రభుత్వాన్ని డిమా�