Ponguleti Srinivas Reddy | అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకొనే వాతావరణం కల్పించాం.
Suspension | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక్క రోజు సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నట్లుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి �
అసెంబ్లీ నడిచిన తీరు బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిప
Sabitha Indra Reddy | అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మైక్ ఇచ్చినా కూడా కట్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. జీరో అవర్ను గం
BRS Walkout | పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్కు సంబంధించి డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు 16,978 ఉద్యో�
Talasani Srinivas Yadav | ‘అధికారంలోకి వస్తే బీసీ ల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్లో పెడుతామన్న కాంగ్రెస్ దగా చేసింది. ఈ ఏడాది కేవలం రూ.9వేల కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కేవలం
అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో గురువారం క్రీడలు, సా�
Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా రెడ్డి, మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం నడిచింది.
BRSV | విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఉద్యమాలను అణిచివేయాలని చూడటం దుర్మార�
BRSV Protest | అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయ�
Hyderabad MLAs | హైదరాబాద్లో రోడ్ల దుస్థితిపై నగర పరిధిలోని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ది కుంటుపడిందని.. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. అసెంబ్లీ స