TG Assembly | అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. ఈ అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లోనూ స్పష్టత ఇవ్వలేదు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి కేసీఆర్ వచ్చారు. నందినగర్ ని
Peddapalli | అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున రామగిరి పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశా�
Assembly Session | సోమవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం అస్త్ర, శస్ర్తాలతో సర్వసన్నద్ధమైంది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రజల సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయా�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు.
TG Assembly | గోదావరి, కృష్ణా జలాలపై హక్కులను పక్కరాష్ర్టానికి ధారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఆదివారం మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్చిచెండాడటం�
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ స్థానంలో బీసీ బిల్లు సహా పలు బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్నది.
సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటర్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల పెద్దఎత్తున పంట నష్టం జరిగి�
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు (Assembly Session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్�
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. మూడు లేదా ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొదటి రోజు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృ
BRS | అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సభల�
ప్రస్తుత అసెంబ్లీ సెషన్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు రద్దు చేసిన స్పీకర్.. తాజాగా సోమవారం మరోసారి రద్దుచేస్తున్నట్టు ప్రకటించడంత
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల�