KP Vivekananda | బీఆర్ఎస్ హయాంలో గత పదేండ్లు హైదరాబాద్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు గొప్ప విజయం అందించారని పేర్కొన్నార�
LPG Gas Crisis | రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Revanth Reddy | పెండ్లి వేడుకకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ ఇంట్లో జరిగే వివాహానికి ఆయన హాజరవుతారని తెలిసింది.
Young India Schools Scam | ‘యంగ్ ఇండియా స్కూల్స్ టెండర్లలో వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల నియోజకవర్గాల వరకు 4.56 శాతం నుంచి 4.96 వరకు ఎక్సెస్కు ఖరారు కావడమే ఇందుకు నిదర్శనం’ అంటూ హరీశ్
Harish Rao | బ్యాంకు అప్పు ఉన్న బకరైతును ముంచేందుకు గిన్ని జిమ్మికులు, గిన్ని మ్యాజికులు చేస్తరా? అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘రుణమాఫీకి రూ.51 వేల కోట్లు �
అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. అంతకుముందు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వ జీతభత్యాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా సభ నుంచి వెళ్లిపోయారు.
L Ramana |నిమ్స్ ఆస్పత్రిలో మెడిసిన్స్ ధర అధికంగా ఉంటున్నాయని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలోనూ అదేవిధంగా అధిక ధరలు ఉంటున్నాయని పేర్కొన్నారు. బయటి మెడికల్ షాపు రేట్లతో సమానంగా మెడిసిన
Madhusudhana Chary | ప్రజలకు ఇచ్చిన హామీలే కేంద్ర బిందువుగా అసెంబ్లీలో చర్చ జరగాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది చూడకుండా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని కాంగ్రెస్ పా�
Palla Rajeshwar Reddy | వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా మొదలుపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని ఆయన తెలిపారు.
Harish Rao | ఆర్టీసీకి కొత్త పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బందిని ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలన్నారు.
Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు.