KCR | అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణరంగంలోకి దిగుతారని మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రకటించారు. అన్ని వర్గాలను వంచిస్తున్న దుర్మార్గపు ప్రభుత్వంపై లక్ష�
Assembly Session | వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి హోరాహోరీ రాజకీయ సమరానికి వేదిక కానున్నాయి. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుండగా.. ప్�
Assembly Session | తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకొనే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీ, మండలి సమావేశాల వ్యవ
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్, స్పీకర్ శనివారం అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Assembly Session : తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ), తెలంగాణ శాసన పరిషత్ (కౌన్సిల్) వర్షాకాల సమావేశాలకు వేళైంది. సెప్టెంబర్ 7వ తేదీ, సోమవారం నుంచి సెషన్ మొదలవ్వనుంది
KCR | ఈ నెల 7నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్రావు ఆవేదన వ్యక్
Revanth Reddy | ప్రజల సభ షెడ్యూల్.. పాలకుల కాలపట్టికను బట్టి మారుతుందా? పాలకుల పాస్పోర్ట్లను చూసి తేదీలు నిర్ణయించుకుంటుందా? వర్షాకాల సమావేశాలను జనం అవసరాలే కాకుండా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యక్రమాలే నిర
Ponguleti Srinivas Reddy | అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకొనే వాతావరణం కల్పించాం.
Suspension | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక్క రోజు సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నట్లుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి �