TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదాపడింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టి, ప్రసంగాన్ని ముగించిన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భ�
చట్టసభల్లో చర్చ అంటేనే ప్రభుత్వం లాగు తడుస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు అసెంబ్లీలో జవాబు ఇవ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల ప
KTR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం రేపింది. పాత శాసనమండలి ఆవరణలో పాము కనిపించింది. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా స్పందించాడు. వెంటనే పామును పట్టుకున్నాడు.
Harish Rao | ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లలో స్కాంలు కొనసాగుతున్నాయని హరీశ్రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి స్కాంలు చేస్తున్నాడని అన్నారు. అందులో సీఈ, ఈఎన్సీ అందరూ రిటైర్డ్ వ
KTR | మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నందున దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
KTR | మూసీ ప్రాజెక్టుపై శాసన సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. మూసీ ప్రాజెక్టుకు ఎన్ని ఫేజులు ఉన్నాయని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా హడావుడిగా ఇళ్లను ఎందుకు కూలుస్తున్నార�
Harish Rao | అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మార్షల్ష్ దురుసుగా ప్రవర్తించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు దగ్గర నుంచి మక్కలు, కందులు లాక్కుని కింద పారబోశారు. ఈ క్రమంలో హరీశ్రావు చేతికి గాయ
Harish Rao | రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్ర�
KTR | ‘మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్టీలేని రుణాలిచ్చామని డిప్యూటీ సీఎం చెపింది తప్పు. రూ.57వేల కోట్ల రుణాలిచ్చినట్టు ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా’నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
Sridhar Babu | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పదే పదే ఢిల్లీకి వెళ్తుండటంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయ పార్టీగా అధిష్ఠాన