Aam Aadmi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ఉత్తర భారతదేశంలో క్రమంగా బలపడుతున్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పలు రాష్ట్రాల్లో
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గ�
Sanjay Raut | యూపీ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : శివసేన | రాబోయే ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుత�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కీలక అంశాలను బీజేపీ మరుగుపరుస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆయా అంశాలపై పోరాడుతోందని సీనియర్ క�
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇన్చార్జీలను నియమించిన బీజేపీ | వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను బుధవారం నియమించిం
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయా రాష్ట
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పాలక బీజేపీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని నిషాద్ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. �
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏఐఎంఐఎం సన్నద్ధమవుతోంది. ఈనెల 7న అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపడతామని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోన�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం : ఫరూక్ అబ్దుల్లా | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. స్వేచ్ఛగా,
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని �
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ముస్లింకు కేటాయిస
పంజాబ్ పాలిట్రిక్స్.. దళిత్ ప్లస్ హిందూ ఫార్మూలా|
తొలిసారి పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో దళిత్-హిందూ ఓటుబ్యాంకు కీలకం కానున్నది. అధికార కాంగ్రెస్....