ముందస్తు వ్యూహాలతో ఎస్పీ దూకుడు కీలక స్థానాల్లో బ్రాహ్మణులకే టికెట్లు ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ బీజేపీపై బ్రాహ్మణుల ఆగ్రహం.. పార్టీకి దూరం పత్తా లేకుండా పోయిన ఇతర పార్టీలు నేషనల్ డెస్క్:రానున్న ఉత్తరప
Punjab Polls: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చెప్పుకుంటున్న పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా బీజేపీ కుట్ర పన్నుతోందని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సందేహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంల�
Delhi | కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై
Election Commission | ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో కీలక సమావేశం నిర్వహించనుంది.
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించిన పార్టీ సీనియర్ నేత హరీష్ రావత్ శుక్రవారం పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యా�
సుప్రీంకోర్టు తీర్పు రావటంతోనే వాలిపోయిన నేతలు అయోధ్యలో ఎకరాలకొద్దీ భూములను కొన్న ఉన్నతాధికారులు దళితులు, పేదల భూములు తక్కువ ధరలకు కొనుగోలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో రాజకీయ ప్రకంపనలు న్యూఢిల్ల�
డెహ్రాడూన్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో శనివారం రూ 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. రూ 8300 కోట్లతో చే