న్యూఢిల్లీ : యూపీ, పంజాబ్ సహా త్వరలో జరగునున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని సంస్థాగతంగా సమూలంగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రాంతీయ నేత�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కెప్టెన్గా వ్యవహరిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. యూపీ అసెంబ్�
బెంగళూర్ : కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. బీజేపీలో నాయకత్వ మార్పు అంశం, అంత�
లక్నో : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదని బీజేపీ భాగస్వామ్య పక్షం నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ కుమార్ నిషాద్ అన్నారు. నిషాద్ సామాజిక వర్గానిక
సకాలంలోనే 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ....
కోల్కతా: తాను నాయకత్వం వహిస్తున్న తృణమూల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తను ఓడిపోవడం మమతా బెనర్జీకి ఒకకంట కన్నీరు మరొక కంట ఆనందబాష్పాలు తెప్పించే విషయం. సహాయకుడుగా ఉంటూ అదను చూసుకుని బీ
బెంగాల్లో కాంగ్రెస్ ఖల్లాస్ | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. గతమెంతో ఘనకీర్తి కలిగిన జాతీయ పార్టీ నేడు పది సీట్లు సాధించలేని దుస్థితి నెలకొంది.
టోలిగంజ్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ | శ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టోలిగంజ్లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజలో కొనసాగుతున్నాయి.
నేడే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం 822 నియోజకవర్గాల్లో 2,364 కౌంటింగ్ కేంద్రాలు న్యూఢిల్లీ, మే 1: కరోనా వేళ జరిగిన మినీ ఎన్నికల సమరాంగణం ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయ�