సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�
కోల్కతా : అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తుందని యూపీ సీఎం, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
డిస్పూర్ : అస్సాం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగింది. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 82.29 శాతం పోలింగ్ నమ�
పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తేనాంపేటలోని ఎస్ఐఈటీ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధితో కలిసి పోలింగ్ కేంద్రా
చెన్నై : తమిళనాడులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్ సహా పలువురు ఆ పార్టీ నేతలు ఓటర్లకు డబ్బు పంచుతున్నారని ఏఐఏడీఎంకే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఐ�
అసోంలో ఎన్నికల ప్రచారానికి తెర | అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడుత బరిలో ఉన్న 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒ
బెంగాల్ | బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్(ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించా
గువహటి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం అసోంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన రద్దు చేసుకున్న �