కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఈ నెల 27న ఐదు జిల్లాల పరిధిలో జరిగే తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొదటి దశలో పురులియా, బంకురా, జార్గ్రామ్, పుర్బా మేదినిపూర�
తిరువనంతపురం : కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్�
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్ధను విచ్ఛిన్నం చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. నోట్ల రద్దు నుంచి బ్యాంకుల అమ్మకం వరకూ దేశాన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులు చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని.. 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలని చెన్నైలో ఇలా విద్యార్థులు అవగాహన కల్పించా
కోల్కతా : బొగ్గు, ఇసుక మాఫియాను కాపాడుతోంది ఎవరో బెంగాల్ ప్రజలకు తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పు
పుదుచ్చేరి : రానున్న పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి పోటీ చేయడం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దినేశ్ గుండు రావు తెలిపారు. ఆ
రామేశ్వరం : తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలకు మద్దతుగా నిలవాలని ఆ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అధ్యక్షుడు ఎస్ వేదాంతం కోరారు. బుధవారం ఆయన రామేశ్వరంలో మీడియాతో మాట్లాడారు. ర
కోల్కతా : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీలే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం నిప్పులు చెరిగారు. ఈసీ రోజువారీ కార్యకలాపాల్లో అమిత్ షా జోక్యం చేసుకు�
కోల్కతా : నటి పాయల్ సర్కార్తో పాటు మరో నలుగురు బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం బెంగాల్లో సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాయల్ సర్కార్ను బెహలా పుర్బా నియోజకవర�
కోల్కతా : పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. ప్రముఖ బెంగాల్ సినీనటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ ఆ పార�
చెన్నై : తమిళనాడు ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను డీఎంకే పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్ని
కోల్కతా : నందిగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై కొందరు దాడి చేశారని స్వయంగా మమతనే మీడియాకు వెల్లడించారు. నామినేషన్ వేసేందుకు