కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు కానీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం దీదీ తర్వాతనే ఉంటారని ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు | పశ్చిమ బెంగాల్లో ఒకటి రెండు చోట్ల చెదరుమదురు ఘటనల మినహా తొలివిడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 71.47 శాతం పోలింగ్ నమోదైంది.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి వాహనంపై పర్బ మేదినిపూర్ జిల్లా సబజ్పుత్ ప్రాంతంలో శనివారం దుండగులు దాడికి పా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. బంకురా జిల్లాలోని జాయ్పుర్ ప్రాంతంలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో బాంబు పేలుడు �
గువాహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తొలి విడత 47 నియోజకవర్గాల్లో ఎన్నికలు శనివారం జరుగనుండగా.. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. �
హైదరాబాద్, మార్చి 25, (నమస్తే తెలంగాణ): జబ్బులను ఆదిలోనే గుర్తించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ కేం�
గువాహటి : 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మొత్తం 946 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) తెలిపారు. రాష్ట్రంలో మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలి విడత ఎన్నికలు ఈ నెల 27న జరుగ
తిరువనంతపురం : కేరళలో బీజేపీకి మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని, అది సంపూర్ణ మెజారిటీ కావొచ్చు.. కింగ్ మేకర్గా నిలవొచ్చని ఆ పార్టీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేర్కొన్నారు. పాలక్కాడ్లోని
కోల్కతా : ప్రభుత్వ రంగ సంస్ధలను కేంద్ర ప్రభుత్వం తెగనమ్ముతోందని ప్రధాని నరేంద్ర మోదీ అసత్యాల ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలి ఉంటుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బ
చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రజలపై రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రత్యేకంగా సాగు బడ్జెట్ ప్రవేశపెడ
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలింగ్కు 72 గంటల ముందు బైక్ ర్యాలీలపై నిషేధం విధించింది. ఈ నిబంధన రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వర్తి�
త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువాలని బిహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లో 45 మందిని, అసోంలో 50 మంది అభ్యర్థులను ప్ర�
తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కార్తీక్ కొన్నాళ్ళుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడుగా పని చేస్తున్న కార్తీక్.. తన మద�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం నాడిక్కడ విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేష�