కోల్కతా : దీదీ కోటలో పాగా వేయాలని పరితపిస్తున్న కాషాయ పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది. మిథున్ చక్రవర్తి వంటి స్టార్లను ప్రచార బరిలో దింపుతోంది. బెంగాల్ అస�
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 83 మంది అభ్యర్ధుల జాబితాను సీపీఎం బుధవారం ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ ధర్మదం నుంచి పోటీ చేయనుండగా, ఆరోగ్య మంత్రి కేకే శైలజ మత్తన్నూర్, ఉన్నత విద్యా మ
న్యూఢిల్లీ : ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఒక్క పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. అసోం, కేరళ, తమిళనా�
తిరువనంతపురం : కేరళ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. త్రిపురలో పఠించిన మంత్రాన్ని కేరళలో కూడా పాటించి క్రిస్టియన్ల మద్దతుతో అధికారంలోకి రావాలని కలలుగంటున్నది. ఇది సాధ్యమ
పుదుచ్చేరి : పుదుచ్చేరి శాసససభ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమిగా పోటీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి నిర్మల్ కుమార్ సురాణా తెలిపారు. ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్ల�
తిరుచిరాపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని అటు ఏఐఏడీఎంకే, ఇటు కమల్హాసన్ పార్టీ టార్గెట్ చేసుకున్నాయి. తమ హామీలను డీఎంకే కాపీ కొడ్తుందని ఇప్పటికే ఏఐఏడీఎంకే ఆరోపించగా.. తా�
కోల్కతా : మూడు రోజుల క్రితం తమ అభ్యర్థిగా ప్రకటించిన ఓ మహిళా నేతను అకస్మాత్తుగా టీఎంసీ నాయకత్వం మార్చేసింది. ఆమెకు ఆరోగ్యం బాగోలేనందున ఆమెను పోటీ నుంచి తప్పిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం పేర్కొంటున్నది.
గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి సమ్ రోంగ్హంగ్ బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ జితేంద�
తిరువనంతపురం: బీజేపీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో చేరికలు కొనసాగగా.. ఇప్పుడు కేరళ వంతైంది. ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్షా పర్యటిస్తున్నారు. ఉదయం తమిళనాడులో పర్యటించి పలు
కోల్కతా: త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి, ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉండి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 291 మందితో పూర్తి
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తాను చాలా క్రీయాశీలంగా వ్యవహరిస్తానని గత నెల టీఎంసీకి రాజీనామా చేసి, ఇవాళ బీజేపీలో చేరిన సీనియర్ నేత దినేశ్ త్రివేది చెప్పారు.
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల మధ్య పొత్తుల కోసం జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడ�
కోల్కతా : ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు చూస్తుంటాం. కొన్ని విచిత్రంగా ఉంటుండగా.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. మొన్న రాహుల్గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్కీలు తీసి అలరించగా.. ఇవాళ పశ్చిమ బెంగా
ముంబై : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి. పెద్ద ఎత్తున ర�