డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బహిష్కృత మంత్రి హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్లో చేరతారనే సంకేతాలు పంపారు. హరక్ రావత్ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం హరీ�
కాంగ్రెస్కు సరైన నాయకత్వం లేదు సత్తా చాటనున్న ప్రాంతీయ పార్టీలు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి గుర్రంపోడు, జనవరి 17: త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకటి లేదా రెండు రాష్ట
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిరోజ్పూర్ రూరల్ పార్టీ అభ్యర్ధి అషు బంగర్ కీలక సమయంలో ఆప్నకు హ్యాండిచ్చారు. ఆప్ నుంచి వైదొలగ�
న్యూఢిల్లీ : పంజాబ్ సీఎం అభ్యర్ధి పేరును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటించనుంది. పంజాబ్ పర్యటన సందర్భంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రేపు పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్ధి పేరును ప్రకటిస�
డెహ్రాడూన్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరితా ఆర్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీ
యూపీలోని గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి పోటీ మధుర, అయోధ్య అంటూ ఇప్పటివరకు ప్రచారం ఆఖరి నిమిషంలో పోటీస్థానాన్ని మార్చిన అధిష్టానం యోగి పోటీలో మార్పు వెనుక ప్రధాని మోదీ వ్యూహం! కీలక నేతలు వీడటంతో పూర్వాంచల్
మాకే అని చెప్పలేకపోతున్న పార్టీలు మౌనం వ్యూహాత్మకమే అంటున్న విశ్లేషకులు 143 స్థానాల్లో నిర్ణాయక సంఖ్యలో ఓట్లు ఎస్పీ వైపు మొగ్గు చూపుతారని అంచనా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడల్లా
నాలుగు రాష్ర్టాల్లో ఓటమి ఛాయలు..భారీ మూల్యం తప్పదు చాన్స్ కోసం చూస్తున్న పాతతరం.. కత్తులు నూరుతున్న పరివారం న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
యూపీ బీజేపీకి వరుస షాక్లు ఇస్తున్న కీలక నేతలు యోగి క్యాబినెట్కు మరో మంత్రి ధరంసింగ్ సైనీ గుడ్బై దళితులు, ఓబీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అదేబాటలో ఎమ్మెల్యేలు ముఖేశ్ వర్మ, బాలాఅవస్థి కూడా 20వ �
ఓం ప్రకాశ్ రాజ్భర్ జోస్యం లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ప్రతి రోజు ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని ఓబీసీ నేత, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకా�