లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400కుపైగా సీట్లను గెలుచుకుంటుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యోగిసర్కారు పూర్తి�
యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఫిబ్రవరి 10 నుంచి ఏడు విడుతల్లో పోలింగ్ మార్చి 7న ముగింపు.. 10న ఫలితాలు వెల్లడి కరోనా దృష్ట్యా ఆన్లైన్లో నామినేషన్లకు అవకాశం న్యూఢిల�
పట్నా : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విపక్ష నేతల�
Manipur Assembly | మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 8వ తేదీలోగా నా
Uttarpradesh polls: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. �
Assembly elections | ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. ఈ మూడు �
న్యూఢిల్లీ: కోవిడ్ వేళ అసెంబ్లీలో పోటీపడే అభ్యర్థులకు కొత్త ఆప్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్ను ఆన్లైన్ ద్వారా వేయవచ్చు అని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. పోలింగ్ బ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజ
Punjab Polls : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కరోనా వైరస్ నిర్ధారణ అయిన రోజునే పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని ఆయనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Assembly elections 2022 : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ల
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శతరుద్ర ప్రకాష్ శుక్రవారం కాషాయ పార్టీలో చేరారు. యూపీ బీజేపీ చీఫ్ స