Uttarakhand Elections | ఉత్తరాఖండ్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అసంతృప్తుల నుంచి నిరసన సెగ తగులుతున్నది. ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు
బులంద్షహర్: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. యూపీ మంత్రి, శిఖర్పూర్ అసెంబ్లీ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ఖుష్ డబ్బులు పంచిపెడుతున్న వీడియో వెలు�
గతుకుల రోడ్లతో విసిగిపోయిన యూపీలోని ఓ గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నేతే! ఎతాహ్, జనవరి 22: ఎన్నికలప్పుడొస్తారు.. హామీలు కురిపిస్తారు.. గెలిచాక మళ్లీ ఐదేండ్ల వరక�
యూపీలో ఒంటరిగానే పోటీలో నితీశ్ పార్టీ పట్నా: అశోకుడు, ఔరంగజేబ్ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్ సెల్ చీఫ్ దయా ప్రకాశ్ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్�
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి కోరానని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. తన
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అవకాశం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి హరీష్ రావత్ తేల్చిచెప్పారు. ఇది ఢిల్లీ కాదని, ఉత్తరాఖండ్లో మూడో పార�
Assembly elections will be held soon in Jammu and Kashmir | కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, పరిస్థితి సాధారణంగా ఉంటే రాష్ట్ర హోదా సైతం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం
చండీఘఢ్ : పంజాబ్ సీఎం అభ్యర్దిగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పార్టీ హైకమాండ్ ప్రకటిస్తే తనకు ఎలాంటి సమస్య లేదని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ స్పష్టం చేశారు. తాను కాంగ్రె�
చండీఘఢ్ : తనకు అధికార దాహం లేదని, పంజాబీల ప్రయోజనాల కోసం ఎంతకైనా పోరాడతానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. పంజాబ్ సీఎం పదవికి తాను పోటీలో లేనని చెప్పారు. సిద్ధూ ఓ వార్త
తమ ఓట్లు, సీట్లతో పెద్ద పార్టీలకు సాయం ఉత్తరప్రదేశ్లో కులానికో రాజకీయ పార్టీ పార్టీ మద్దతు ఉంటే కులం బలం ఉన్నట్టే సీట్లు రాకపోయినా ఆయా కులాల ఓట్ల కోసం పొత్తులకు పెద్ద పార్టీల మొగ్గు న్యూఢిల్లీ, జనవరి 20: ఉ
యూపీలో అధికార పార్టీ నేతకు దారుణ పరాభవం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కారును చుట్టుముట్టి తరిమికొట్టిన గ్రామస్థులు భయంతో వెళ్లిపోయిన బీజేపీ నాయకుడు ఎన్నికల వేళ కాషాయ పార్టీలో గు�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం పలువురు అభ్యర్ధులతో జాబితాను ప్రకటించింది. సీఎం పుష్కర్ సింగ్ ధమిని కాషాయ పార్టీ ఖతిమా నుంచి బరిలో దింపింది. దివంగత సీడీసీ చీఫ్ �
తొలి నుంచీ బీజేపీకి దళితులు దూరం మూడు దశాబ్దాలుగా బీఎస్పీ వైపే మొగ్గు ఈ ఎన్నికలను లైట్గా తీసుకొన్న మాయావతి? యోగి హయాంలో దళితులపై దాడులు ముఖాముఖి పోరులో ఎస్పీకే మేలు మాయావతి కూడా అందుకే సైలెన్స్! రాజకీ�
లక్నో, జనవరి 19: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇదివరకటి ఎన్నికల్లో బీజేపీని సమర్థిస్తే ఆ పార్టీ రైతులను రాజకీయాల కోసం వాడుకున్నదని బీకేయూ నేత నరేశ్ టికాయిత్ దుయ్యబట్టారు. ఈసారి రైతుల ఉద్యమం ప్రభావంతో �
యూపీలో ఆ పార్టీకి మరో దెబ్బ లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథుర నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ఎస్కే శర్మ బీజేపీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. అంతకు ముందు పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్త�