Covid Rules Violation | రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలపై పోలీసులకు ఫిర్యాదు అం�
గువాహతి: రోడ్డు పక్కన పానీపూరి అమ్మే వ్యక్తి చేసిన ఈ పని చూస్తే మీరు అలాంటి చోట వాటిని తినరు. అస్సాం రాజధాని గువాహతిలోని అత్గావ్ ప్రాంతంలో పానీపూరి అమ్మే వ్యక్తి మగ్లో మూత్రం పోశాడు. దానిని పానీపూరి రసంల
ప్రసాదం | వారంతా ఓ రిలీజియస్ ఫంక్షన్కు హాజరయ్యారు. అక్కడిచ్చిన ప్రసాదం తిన్నారు. మరుసటి రోజు వారికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది. అంతా దవాఖానలో చేర�
కాంగ్రెస్ పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా | కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను
గౌహతి: ఆలయానికి 5 కిలోమీటర్ల దూరం పరిధిలో.. ఇక నుంచి ఆవు మాంసాన్ని అమ్మడం ( Beef Sale ) కానీ, ఆవులను చంపడం కానీ నిషేధం. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. గోవుల సంరక్షణ బిల్లుకు శుక్రవా�
ఘనంగా సన్మానించిన అస్సాం ప్రభుత్వం గువాహటి: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైకు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ.. డీఎస్పీ పోస్ట్ ఆఫర్ చేశారు. బాక్సింగ్లో క�
గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. మిజోరం వైపునకు కోడిగుడ్లతో వెళ్తున్న నాలుగు మినీ లారీలను అస్సాంలోని కాచర్ జిల్లా వాసులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. మిజోరం వైపు వెళ్లే �
ఓ యువతికి ఊహించని ఘటన | ఓ యువతికి ఊహించని ఘటన జరిగింది. ఓ యువకుడు నడిరోడ్డుపై అడ్రస్ పేరుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. యువతి ఛాతీ పైన నొక్కాడు. ఈ హీనమైన
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దు అట్టుడుకుతోంది. సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మరణించడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. అయితే ఈ రాష్ట్రాల సరిహద్దు