మూడు రాష్ట్రాల్లో భూకంపాలు | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూమి కంపించింది. అసోం, మణిపూర్, మేఘాలయాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
కరోనా ఆంక్షలు| కరోనా నియంత్రణకు విధించిన ఆంక్షలను అసోం ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 22 వరకు కొవిడ్ నిషేధాజ్ఞలను కొనసాగుతాయని ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో మహ�
గౌహతి : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు అందుకున్న ఉద్యోగులు సోమవారం నుండి కార్యాలయాల్లో విధుల్లో చేరాల్సిందిగా అసోం ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్, సె
హెల్మెట్ | పాపం ఆ ఏనుగుకు ఆకలేసినట్లుంది.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఆహార పదార్థాలు కనిపించలేదు. దీంతో అక్కడున్న ఓ హెల్మెట్ను తొండంతో తీసుకుని, నోట్లోకి
యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్ | అసోంలోని హోజాయ్ జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లో జూనియర్ వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగుళూరు : కర్నాటక రాజధాని బెంగుళూరులో అత్యంత దారుణమైన అత్యాచార ఘటన చోటుచేసుకున్నది. ఓ మహిళను వేధించిన గ్యాంగ్.. ఆ తర్వాత సామూహిక రేప్కు పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ �
గౌహతి : మిజోరంలోని వాసికాయ్ గ్రామంలోని లాంగ్ పుయిఘాట్ ప్రాంతంలో అసోం రైఫిల్స్ 136 కిలోల గన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని పట్టుకుని తదుపరి చట్టపర చర్యల నిమిత్తం వాసీకాయ్ పోలీస్ �
‘డీఎన్ఎల్ఏ’కు పెద్ద ఎదురు దెబ్బ | అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా సీఎం హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు
ఓఎన్జీసీ ఉద్యోగిని విడుదల చేసిన ఉల్ఫా | గత నెల 21న అపహరించిన ఓఎన్జీసీ ఉద్యోగి రితుల్ సైకియాను యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) నెల రోజుల తర్వాత విడుదల చేసింది.
గౌహతి : హక్కుల కార్యకర్త, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా 125 మందితో పాటు అఖిల్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. జైలులో ఉన్�
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | అసోంలోని సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. 223 మందికి పరీక్షలు చేయగా.. 53 మందికి వైరస్ సోకిందని దిబ్రూగఢ్ డెప్యూటీ కమిషన్ పల�
గువాహటి: హిజ్రాల కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాల కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. గ�