టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్ | అసోంలో టీ తేయాకు తోట కార్మికులపై కరోనా పంజా విసురుతోంది. దిబ్రుఘర్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్లో ఇప్పటి వరకు సుమారు 133 మంది కార్మికులు వైరస్కు పాజిటివ్�
అస్సాంలో భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాల సమయంలో తేజ్పూర్కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.
బెంగాలీల నాడి పసిగట్టని సర్వే సంస్థలు తమిళనాడు, కేరళలో సీట్ల అంచనాల్లో ఫెయిల్ అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే నిజమైన సర్వేలు న్యూఢిల్లీ, మే 2: మినీ సార్వత్రిక ఎన్నికల సంగ్రామాన్ని తలపించిన నాలుగు రాష్ర్టా�
77 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమిమజూలీ స్థానంలో సీఎం సర్బానంద ముందంజరెండోసారి కాషాయకూటమికి అధికారం గువాహటి, మే 2: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాష్ట్రంలో వరుసగా రెండోసా�
Elections results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే తమ సత్తా చాటుతున్నాయి.
అస్సాంలో తిరిగి అధికారం మాదేనంటున్నారు సిఎం సర్బానంద సోనోవాల్. ఇప్పటివరకు వెలువడిన అధికారిక లెక్కల ప్రకారం బీజేపీనే ముందంజలో ఉందని తెలిపారు. మా పనితీరుకు మెచ్చే మరోసారి అస్సాం ప్రజలు అధికారం కట్టబెడ�
గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ విస్పష్ట మెజరిటీ దిశగా సాగుతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్ధానాలకు గాను కాషాయ పార్టీ 76 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్ధానాల్లో ముందంజలో ఉ