గౌహతి: సెంట్రల్ అస్సాంలోని నగావ్ జిల్లాలో గురువారం దారుణం జరిగిన విషయం తెలిసిందే. 18 ఏనుగులు ఒకేసారి మృతిచెందిన ఆ ఘటన అందర్నీ కలిచివేసింది. భారీ మూగజీవాలు ఎలా ఒకేసారి ప్రాణం విడిచాయన్నదే అంతు �
గువహటి : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారి కట్టడికి అసోంలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం గువాహటి: అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గువాహటిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖ�
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్ | అసోంలో టీ తేయాకు తోట కార్మికులపై కరోనా పంజా విసురుతోంది. దిబ్రుఘర్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్లో ఇప్పటి వరకు సుమారు 133 మంది కార్మికులు వైరస్కు పాజిటివ్�
అస్సాంలో భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాల సమయంలో తేజ్పూర్కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.
బెంగాలీల నాడి పసిగట్టని సర్వే సంస్థలు తమిళనాడు, కేరళలో సీట్ల అంచనాల్లో ఫెయిల్ అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే నిజమైన సర్వేలు న్యూఢిల్లీ, మే 2: మినీ సార్వత్రిక ఎన్నికల సంగ్రామాన్ని తలపించిన నాలుగు రాష్ర్టా�
77 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమిమజూలీ స్థానంలో సీఎం సర్బానంద ముందంజరెండోసారి కాషాయకూటమికి అధికారం గువాహటి, మే 2: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాష్ట్రంలో వరుసగా రెండోసా�