ఓఎన్జీసీ| అసోంలో ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోని శివ్సాగర్ జిల్లాలోని లాక్వా క్షేత్రం నుంచి సాయుధులైన గుర్తుతెలియని వ్యక�
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్�
గౌహతి: అస్సాంలో మూడు నియోజకవర్గాల పరిధిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 20న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. రతాబరి, సోనాయ్, హఫ్లాంగ్ నియోజకవర్గాల్లోని నాలుగు కేంద్రాల్
గువాహటి: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు �
గౌహతి: అస్సాంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని మీడియాకు ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి
డిస్పూర్ : అస్సాం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగింది. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 82.29 శాతం పోలింగ్ నమ�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�
475 నియోజకవర్గాలకు | దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాలు, యూటీలోని 475 నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది.
మూడు రాష్ట్రాలో భూకంపనలు | నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను సోమవారం భూకంపం తాకింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ప్రకం�
అసోంలో ఎన్నికల ప్రచారానికి తెర | అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరె�