గువాహటి: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు �
గౌహతి: అస్సాంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని మీడియాకు ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి
డిస్పూర్ : అస్సాం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగింది. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 82.29 శాతం పోలింగ్ నమ�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�
475 నియోజకవర్గాలకు | దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాలు, యూటీలోని 475 నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది.
మూడు రాష్ట్రాలో భూకంపనలు | నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను సోమవారం భూకంపం తాకింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ప్రకం�
అసోంలో ఎన్నికల ప్రచారానికి తెర | అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరె�
గువాహటి: అసోంలో ఓ భారీ కాలనాగు (కింగ్ కోబ్రా) కలకలం సృష్టించింది. నగావ్ ఏరియాలోని ఓ తేయాకు తోటలో 16 అడుగుల పొడవున్న భారీ నల్లత్రాచును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొస�
గువాహటి: అసోంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గువహటిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం త�
కాంగ్రెస్ | అసోంలో ఎన్నికలు తుదిదశకు చేరుతుండగా కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని బీపీఎఫ్ కూటమికి చెందిన ఎమ్మెల్యే
గువహటి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం అసోంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన రద్దు చేసుకున్న �