Assam night curfue: కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దేశంలో నైట్ కర్ఫ్యూలు, కంప్లీట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించే రాష్ట్రాల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా ఈశాన్య రాష్ట్రం అసోం కూడా ఆ జ�
గౌహతి: ఒక బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని నాగాన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇంటి పనులు చేసే 12 ఏండ్ల బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్�
గౌహతి: కరోనా టెస్ట్ చేయించుకోకుండా తప్పించుకున్న 300 మంది విమాన ప్రయాణికులపై చర్యలకు అధికారులు రంగంలోకి దిగారు. వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అస్సాంలోని సి�
ఓఎన్జీసీ| అసోంలో ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోని శివ్సాగర్ జిల్లాలోని లాక్వా క్షేత్రం నుంచి సాయుధులైన గుర్తుతెలియని వ్యక�
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్�
గౌహతి: అస్సాంలో మూడు నియోజకవర్గాల పరిధిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 20న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. రతాబరి, సోనాయ్, హఫ్లాంగ్ నియోజకవర్గాల్లోని నాలుగు కేంద్రాల్
గువాహటి: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు �
గౌహతి: అస్సాంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని మీడియాకు ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి
డిస్పూర్ : అస్సాం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగింది. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 82.29 శాతం పోలింగ్ నమ�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�