న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియలో మరో అడుగు ముందడుగు పడింది. అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్ఆర్ఎల్) నుంచి పూర
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు విభజన శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలి
న్యూఢిల్లీ: అసోం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అసోంలో అసెంబ్లీ ఎన్నికల �
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్, అసోంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్ల
గువాహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తొలి విడత 47 నియోజకవర్గాల్లో ఎన్నికలు శనివారం జరుగనుండగా.. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. �
గువాహటి : 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మొత్తం 946 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) తెలిపారు. రాష్ట్రంలో మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలి విడత ఎన్నికలు ఈ నెల 27న జరుగ
గువాహటి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం జోరును పెంచింది. ముఖ్యంగా బీజేపీకి పట్టున్న అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక బీజేపీ నేతలతోపాటు ప్రధాని నరేం
గువాహటి: దేశంలో కాంగ్రెస్ పార్టీని మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. కాంగ్రెస్ అత్యంత అవినీతి పార్టీ అని, అందువల్ల ప్రజలు మరోసారి బీజేపీనే ఓటేసి గెలిపించ�
గువాహటి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో అసోంలో బీజేపీ నేత ఒకరు దారుణహత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి ప్రత్యర్థులు అతడిని కత్తులతో పొడిచి చంపేశారు. తిన్ సుకియా జి�
న్యూఢిల్లీ: అసోంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోంలో ప్రచారానికి సంబంధించి బీజేపీ హైకమాండ్ 40 మంది స్టార్ క్యా�
గువాహటి: అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మజులీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సోనోవాల్ ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్య