గువాహటి: అసోంలో ఓ భారీ కాలనాగు (కింగ్ కోబ్రా) కలకలం సృష్టించింది. నగావ్ ఏరియాలోని ఓ తేయాకు తోటలో 16 అడుగుల పొడవున్న భారీ నల్లత్రాచును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొస�
గువాహటి: అసోంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గువహటిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం త�
కాంగ్రెస్ | అసోంలో ఎన్నికలు తుదిదశకు చేరుతుండగా కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని బీపీఎఫ్ కూటమికి చెందిన ఎమ్మెల్యే
గువహటి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం అసోంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన రద్దు చేసుకున్న �
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియలో మరో అడుగు ముందడుగు పడింది. అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్ఆర్ఎల్) నుంచి పూర
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు విభజన శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలి
న్యూఢిల్లీ: అసోం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అసోంలో అసెంబ్లీ ఎన్నికల �
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్, అసోంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్ల
గువాహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తొలి విడత 47 నియోజకవర్గాల్లో ఎన్నికలు శనివారం జరుగనుండగా.. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. �