ఓఎన్జీసీ ఉద్యోగిని విడుదల చేసిన ఉల్ఫా | గత నెల 21న అపహరించిన ఓఎన్జీసీ ఉద్యోగి రితుల్ సైకియాను యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) నెల రోజుల తర్వాత విడుదల చేసింది.
గౌహతి : హక్కుల కార్యకర్త, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా 125 మందితో పాటు అఖిల్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. జైలులో ఉన్�
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | అసోంలోని సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. 223 మందికి పరీక్షలు చేయగా.. 53 మందికి వైరస్ సోకిందని దిబ్రూగఢ్ డెప్యూటీ కమిషన్ పల�
గువాహటి: హిజ్రాల కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాల కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. గ�
గౌహతి: సెంట్రల్ అస్సాంలోని నగావ్ జిల్లాలో గురువారం దారుణం జరిగిన విషయం తెలిసిందే. 18 ఏనుగులు ఒకేసారి మృతిచెందిన ఆ ఘటన అందర్నీ కలిచివేసింది. భారీ మూగజీవాలు ఎలా ఒకేసారి ప్రాణం విడిచాయన్నదే అంతు �
గువహటి : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారి కట్టడికి అసోంలో రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం గువాహటి: అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గువాహటిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖ�
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్ | అసోంలో టీ తేయాకు తోట కార్మికులపై కరోనా పంజా విసురుతోంది. దిబ్రుఘర్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్లో ఇప్పటి వరకు సుమారు 133 మంది కార్మికులు వైరస్కు పాజిటివ్�