Elections results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే తమ సత్తా చాటుతున్నాయి.
అస్సాంలో తిరిగి అధికారం మాదేనంటున్నారు సిఎం సర్బానంద సోనోవాల్. ఇప్పటివరకు వెలువడిన అధికారిక లెక్కల ప్రకారం బీజేపీనే ముందంజలో ఉందని తెలిపారు. మా పనితీరుకు మెచ్చే మరోసారి అస్సాం ప్రజలు అధికారం కట్టబెడ�
గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ విస్పష్ట మెజరిటీ దిశగా సాగుతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్ధానాలకు గాను కాషాయ పార్టీ 76 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్ధానాల్లో ముందంజలో ఉ
అసోంలో ఎన్కౌంటర్.. ఉల్ఫా కీలక నేత హతం | పశ్చిమ అసోంలోని బొంగైగావ్ జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత హతమయ్యాడు.
గువాహటి: వరుస భూ కంపాలు అస్సాంతో పాటు ఈశాన్య రాష్ర్టాలను నిలువెల్లా వణికించాయి. పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతినగా… ప్రజలు ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రకంపనల సమయంలో వే�
గువాహటి: అసోంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.51 గంటలకు సోనిత్పూర్లో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దాని తీవ్రత 6.4గా నమోదయ్యింది. భూకంప తీవ్రతతో నగౌన్లోని పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లులు కొద్�
Assam night curfue: కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దేశంలో నైట్ కర్ఫ్యూలు, కంప్లీట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించే రాష్ట్రాల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా ఈశాన్య రాష్ట్రం అసోం కూడా ఆ జ�
గౌహతి: ఒక బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని నాగాన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇంటి పనులు చేసే 12 ఏండ్ల బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్�
గౌహతి: కరోనా టెస్ట్ చేయించుకోకుండా తప్పించుకున్న 300 మంది విమాన ప్రయాణికులపై చర్యలకు అధికారులు రంగంలోకి దిగారు. వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అస్సాంలోని సి�