Mohan Bhagavat: లౌకికవాదం, సామాజిక వాదం, ప్రజాస్వామ్యం గురించి మనం ప్రపంచ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
గౌహతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే వారు రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా సరే కరోనా పరీక్షను తప్పని సరిగా చేయించుకోవాలని తెలి
అసోం, మేఘాలయలో భారీ భూకంపం | అసోం, మేఘాలయాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో గోప్పారాలో రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు
గౌహతి: బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అస్సాంలోని మోరిగా�
గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి | అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: భూమి అప్పుడెప్పుడో 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని మనకు తెలుసు. కానీ అది కచ్చితంగా ఎలా ఏర్పడింది? భూమిలోని మూడు పొరల్లో కింది రెండింట్లో అసలు ఏముంది అన్న విషయాలపై మాత్రం మనక
వరుస భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూప్రకంపనలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది.
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూమి కంపించింది. అసోం, మణిపూర్, మేఘాలయాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
కరోనా ఆంక్షలు| కరోనా నియంత్రణకు విధించిన ఆంక్షలను అసోం ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 22 వరకు కొవిడ్ నిషేధాజ్ఞలను కొనసాగుతాయని ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో మహ�
గౌహతి : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు అందుకున్న ఉద్యోగులు సోమవారం నుండి కార్యాలయాల్లో విధుల్లో చేరాల్సిందిగా అసోం ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్, సె
హెల్మెట్ | పాపం ఆ ఏనుగుకు ఆకలేసినట్లుంది.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఆహార పదార్థాలు కనిపించలేదు. దీంతో అక్కడున్న ఓ హెల్మెట్ను తొండంతో తీసుకుని, నోట్లోకి
యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్ | అసోంలోని హోజాయ్ జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లో జూనియర్ వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.