ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దు అట్టుడుకుతోంది. సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మరణించడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. అయితే ఈ రాష్ట్రాల సరిహద్దు
Mohan Bhagavat: లౌకికవాదం, సామాజిక వాదం, ప్రజాస్వామ్యం గురించి మనం ప్రపంచ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
గౌహతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే వారు రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా సరే కరోనా పరీక్షను తప్పని సరిగా చేయించుకోవాలని తెలి
అసోం, మేఘాలయలో భారీ భూకంపం | అసోం, మేఘాలయాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో గోప్పారాలో రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు
గౌహతి: బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అస్సాంలోని మోరిగా�
గౌహతి ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది మృతి | అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: భూమి అప్పుడెప్పుడో 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని మనకు తెలుసు. కానీ అది కచ్చితంగా ఎలా ఏర్పడింది? భూమిలోని మూడు పొరల్లో కింది రెండింట్లో అసలు ఏముంది అన్న విషయాలపై మాత్రం మనక
వరుస భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూప్రకంపనలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది.