Assam CM | అసోం రాష్ట్రం ఒకప్పుడు మయన్మార్లో భాగంగా ఉండేదంటూ ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం రాష్ట్ర చ�
అస్సాం సీఎం హిమంత భార్యకు చెందిన కంపెనీకి పీఎం కిసాన్ సంపద యోజన పథకం కింద రూ.10 కోట్లు సబ్సిడీ మంజూరుచేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. చిన్న, సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమ యూనిట్లను వదిలేసి, స�
కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు.. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజా ఉదంతం అస్సాంలో బయటపడింది. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర�
Assam | అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ గురువారం కీలక ప్రకటన చేశారు. బాల్య వివాహాలు చేసుకునే వారితో పాటు వాటిల్లో పాలుపంచుకునే వారిని శుక్రవారం నుంచి అరెస్టు చేస్తామని ప్రకటించారు.
14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషే
షారుక్ ఖాన్ ఎవరని ప్రశ్నించి 24 గంటలు గడవక ముందే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ షారుక్ నటించిన పఠాన్ చిత్ర ప్రదర్శనకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
Himanta Biswa Sarma | గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పార్టీలన్ని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీకి మద్దతుగా పలు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్రమంత్రులు, ఆ పార్టీ అగ్రనాయకత్వం
Kaziranga national park Night Safari: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్తో పాటు పర్యాటక శాఖ మంత్రి జయంత మల్ల బారువాలు వివాదంలో చిక్కుకున్నారు. వన్యప్రాణి సంరక్షణా చట్టాలను ఉల్లంఘించి.. ఆ ముగ్గుర