Assam CM | అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. ఈ వరదలు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలను ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై అసో�
Assam CM | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో బీజేపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ.. అడగడునా డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలకు బోర్ కొట్టిస్తున్నారు. తొలుత శివసా�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) విమర్శ నాస్త్రాలు సంధించారు. ఆ మేనిఫెస్టో భారత్ కంటే పాకిస్థాన్లో ఎన్నికలకు సరిగ్గా సర�
Assam CM | తొలి విడత ఎన్నికల తేదీ దగ్గరపడటంతో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు ప్రాంతీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్�
Himanta Biswa Sarma | పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో అసోంలో నెలకొన్న ఆందోళనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) స్పందించారు. నూతన పౌరసత్వ చట్టంతో అసోంలోకి లక్షల మంది ప్రవేశిస్తారనే భయాలు ప్రజల్ల�
Child Marriages | అసోం అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపించారు. తాను బతికి ఉన్నంత వరకు అసోంలో బాల్య వివాహాలు జరగనివ్వనని ఆయన వ్యాఖ్యానించ
Mallikarjun Kharge : వర్ణ వ్యవస్ధను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా పోస్ట్పై దుమారం రేగుతోంది. దేశంలోని ఓ రాష్ట్ర సీఎం ఈ తరహా భాషను వాడటం సిగ్గుచేటని, తక్షణమే ఆయనను తొలగించాలని క�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇతర కాంగ్రెస్ నేతలపై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
Assam CM | అసోం రాష్ట్రం ఒకప్పుడు మయన్మార్లో భాగంగా ఉండేదంటూ ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం రాష్ట్ర చ�
అస్సాం సీఎం హిమంత భార్యకు చెందిన కంపెనీకి పీఎం కిసాన్ సంపద యోజన పథకం కింద రూ.10 కోట్లు సబ్సిడీ మంజూరుచేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. చిన్న, సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమ యూనిట్లను వదిలేసి, స�
కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు.. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజా ఉదంతం అస్సాంలో బయటపడింది. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర�
Assam | అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ గురువారం కీలక ప్రకటన చేశారు. బాల్య వివాహాలు చేసుకునే వారితో పాటు వాటిల్లో పాలుపంచుకునే వారిని శుక్రవారం నుంచి అరెస్టు చేస్తామని ప్రకటించారు.