Asim Munir: ఇస్లాం పేరుతో పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేశారని, అయితే ఏ లక్ష్యంతో దేశాన్ని ఏర్పాటు చేశారో.. ఆ లక్ష్యం త్వరలోనే నెరవేరనున్నట్లు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అన్నారు. ఆదివారం లాహోర్�
Asim Munir: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన మూడవ కుమార్తె వివాహం చేశారు. డిసెంబర్ 26వ తేదీన రావల్పిండిలో సైనిక ప్రధానకార్యాలయంలో ఆ పెళ్లి వేడుక జరిగింది. అయితే తన సోదరుడి కుమారుడికే.. త�
ఆర్థిక, రాజకీయ అస్థిరత, పరిమితమైన అవకాశాల ఫలితంగా మేధావుల వలసను పాకిస్థాన్ తీవ్రంగా ఎదుర్కొంటోంది. గడచిన రెండేండ్లలో వేలాది మంది డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశం విడిచి పెట్టి ఉద్యోగాల నిమిత్తం
పాకిస్థాన్ రక్షణ దళాల అధిపతి అసీం మునీర్ను అరెస్ట్ చేయాలని, ఆ దేశాన్ని ‘ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యం’గా ప్రకటించాలని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్గా ఉన్న అసీం మునీర్ను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తమ దేశ రక్షణ దళాల తొలి అధిపతి (సీడీఎఫ్)గా నియమించింది. అణ్వాయుధ దేశమైన పాక్లో ఈ పోస్ట్ను కొత్తగా సృష్టించారు. ఈ పదవిలో మునీ�
Asim Munir: పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ మరింత శక్తివంతంగా తయారయ్యారు. రక్షణ దళాలకు తొలి చీఫ్గా ఆయన్ను నియమిస్తూ పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ఆదేశాలు జారీ చేశారు.
Aleema Khan | పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని (Ex PM) ఇమ్రాన్ఖాన్ (Imran Khan) సోదరి అయిన అలీమా ఖాన్ (Aleema Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) భారత్తో యుద్ధం కోరుకుంటున్నాడని, యుద్ధం కో
సాధారణంగా సైనిక తిరుగుబాటు జరిగితే వీధుల్లోకి ట్యాంకులు వస్తాయి. ప్రధాన అధికార కేంద్రాలను సైనికులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆపై సైనిక నియంత మీడియా ముందుకువచ్చి దేశంలో అరాచకం ప్రబలిందని, దానిని నియంత్�
పాకిస్థాన్ త్వరలోనే ఫీల్డ్ మార్షల్ దేశంగా అవతరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న అసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలు కల్పించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పాకిస్�
Imran khan | పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) అసీమ్ మునీర్ (Asim Munir) పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్.. పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా స్థిరత్వం ల�
ఇజ్రాయెల్-పాకిస్థాన్ సంబంధాల్లో అనూహ్య మార్పు రాబోతున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. శాంతి స్థాపన కోసం గాజాస్ట్రిప్కు పాకిస్థాన్ 20వేల మంది సైనికులను అక్కడికి పంపబోతున్నదట.