అప్పు ల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో గురువారం వెలుగుచూసింది. స్థానికులు, ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. పంథిని గ్రామానికి చెందిన సట్ల అ�
పుట్టిన రోజు అంటే సన్నిహితుల మధ్య జరుపుకోవడం.. లేదంటే పది మందికి అన్నదానం చేయడం సహజం. కానీ, గోదావరిఖనికి చెందిన బుల్లితెర నటుడు, సీనియర్ కళాకారుడు అశోక్ వేముల మాత్రం వినూత్న కార్యక్రమం చేపట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు.
గ్రూప్-2 ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య-దేవక్క దంపతుల కుమారుడు గొడ్డే టి అశోక్ 7వ ర్యాంక్ సాధించాడు.
Bhaagamathie 2 | అరుంధతి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసింది బెంగళూరు భామ అనుష్కాశెట్టి (Anushka Shetty). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ బ్యూటీ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో నటించిన మరో చిత్రం భాగమతి (Bhaagamat
నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గత పది రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ దీక్ష విరమించారు. గురువారం సాయం త్రం వివిధ సంఘాల నాయకులు చైతన్యపురిలో అశోక్ను కలిసి సంఘీభావం ప్రకటించా రు.
Suicide attempt | ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్ వాక్కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా చెరువులోకి పోనిచ్చా
ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు, అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ ధ్వజమెత్తారు. బుధవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమజ్వాల రగిలింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేపట్టేందుకు వచ్చిన పోటీ పరీక్షల నిపుణుడు అశోక్ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
అశిష్గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘హద్దులేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.
ఆశిష్గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీరేష్ గాజుల నిర్మిస్తున్నారు.
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ దేశంలోనే ఘన కీర్తిని సాధించిందని, అదే విధంగా ఆటల్లోనూ కోలిండియాలో క్రీడాకారులు సత్తా చాటాలని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. స్థానిక సింగరేణి పాఠశాల మైద�
చేనేత ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ పరికిపండ్ల నియమితులయ్యారు. శుక్రవారం ఆయనకు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున నియామక పత్రం అందజేశారు.
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.