చేనేత ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ పరికిపండ్ల నియమితులయ్యారు. శుక్రవారం ఆయనకు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున నియామక పత్రం అందజేశారు.
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
మల్యాల, మార్చి 10 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మహిళ దుర్మరణం చెందా రు. మల్యాల మండల కేం ద్రానికి చెందిన కే అశోక్, విజయ దంపతులు. ఉపా ధి కోసం అమెరికా వెళ్లా రు. అక్కడి ఓ సూప�
మెరుగైన చికిత్సకు ఏర్పాట్లునిమ్స్లో చేర్పించాలని సూచన కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 2: కాలికి ఇన్ఫెక్షన్తో కదల్లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న కరీంనగర్ జిల్లా దుర్శేడ్ గ్రామానికి చెందిన అశో�