Asaduddin Owaisi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో.. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ (Majlis) కి గట్టి ఎదురుదెబ్బ �
తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఏరికోరి గెలిపించుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి అధ్వాన పనితీరులో పోటీ పడుతున్నారు. రెండేండ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన నిధుల వినియోగాన్న�
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు అవసరమని ఏఐఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ లేకుండా అఖిలేశ్ యాదవ్ రాజకీయ వ్యూహం అసంప�
RS Praveen Kumar | బండిసంజయ్ను రాజీనామా చేయాలని కూడా రాంచందర్ రావు డిమాండ్ చేయలేదు. ఈ రోజు అదే రాంచందర్ రావు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో చాలా విచిత్రంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు. నిజంగా �
Asaduddin Owaisi : ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అయితే, పొత్తు చాలా క్లిష్టమైందని ఎసమాజ్వాదీ పార్టీ అభిప్రాయప�
Asaduddin Owaisi : ఇతర మతాల పండుగల సందర్భంగా మాంసం అమ్మకాల్ని నిషేధించినట్లే రంజాన్ మాసంలో మద్యం అమ్మకాల్ని నిషేధిస్తారా అంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
RS Praveen kumar | మతి మరుపు ఉన్నది మీకు.. కేటీఆర్, కేసీఆర్లకు కాదు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసదుద్దీన్కు చురకలంటించారు.
AIMIM Big Win | హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటింది. కీలక మున్సిపల్ కార్పొరేషన్లలో 125 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర రాజకీయాలలో ఒక బల�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించినట్లుగానే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి మసూద్ అజర్ను పాకిస్థాన్ నుంచి బంధించి తీస�
Asaduddin Owaisi | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనెజువెలాలో సైనిక చ�
Asaduddin Owaisi: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇండోపాక్