మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 3న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవ�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థుల నోరు నొక్కేందుకే కేంద్రం ఈడీతో సమన్లు జారీ చేయిస్తున్నదని ఆరోపించారు. ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన బుధవారమే సమాధ�
Gujarat High Court | ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. ప్రధాని డిగ్రీ అంశంపై కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలను రద్దు చేయడాన్న�
Mamata Banerjee: ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గేను ప్రపోజ్ చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఢి�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారు. మంగళవార�
ఢిల్లీ మద్యం పాలసీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసు బోగస్, నకిలీ అని ఆమ్ ఆద్మీ పార్టీ పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఇచ్చిన నోటీస్�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విపాసన ధ్యానం కోర్సుకు (Vipassana course) హాజరవుతున్నారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొంటారు.
Excise Policy | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ కోసం ఈ నెల 21న తమ ముందు హాజరుకావాలని ఈడ�
BJP MLAs Marshalled Out | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఆధునీకరణపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాగ్వాదానికి దిగారు. వారి నిరసనతో సభ అదుపు తప్పింది. దీంతో మార్షల్స్ సహా
Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ శ్రేణ�
ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అంబేద్కర్ ఫెలోషిప్ ఫర్ పొలిటికల్ చేంజ్'ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది.
ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్ స్కామ్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి
‘ఒకవేళ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచే పాలన సాగించాలా?’ అని తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు భారీ కుట్రకు కాషాయ పాలకులు తెరలేపారని ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఆరోపించారు.