Arvind Kejriwal | కేంద్రంలోని అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చె�
AAP Haryana Leader Quits : ఈ ఏడాది చివరిలో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో అవగ
Kharge-Kejriwal meet | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్క్ స్టైల్లో కనిపించారు. (Kharge-Kejriwal meet) తల చుట్టూ మఫ్లర్ను ఖర్గే చుట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సాధారణంగ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మూడు సార్లు సమన్�
రానున్న లోక్సభ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అడ్డుకొనేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేడు అరెస్టు చేయనుందా.. అంటే అవుననే అంటున్నాయని ఆ పార్టీ వర్గాలు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. తాజాగా మూడోసారి జారీ చే�
దేశాన్ని దోచుకుంటున్న ప్రతి అవినీతి నేత తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని, అవినీతికి పాల్పడితే కేజ్రీవాల్ అయినా, సొరేన్ అయినా ఊచలు లెక్కించాల్సిందేనని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ సీఎంకు ఈడీ జారీ చేసిన సమన్లను (ED Summons) బుధవారం మూడోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి డుమ్మా కొట్టారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ నెల 3న విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన ఢిల్లీ సీఎం.. రేపు వి�
Arvind Kejriwal | ప్రజా క్షేమమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని అన్నారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).